గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ మ్యానిఫెస్టో చదివినట్టుగా ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. ఉభయ సభలను ఉద్దేశించిన గవర్నర్ చేసిన ప్రసంగంలో కొత్తదనమేదీ లేదని పేర్కొన్నారు.
Niranjan Reddy | ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చేసిన ప్రసంగంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె ప్రసంగాన్ని నిరంజన్ రెడ్డి తప్పుబట్టారు.
Anil Kumar kurmachalam | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై(Governor Tamilisai) చేసిన ప్రసంగం చాలా బాధాకరమని ఎఫ్దీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం(Anil Kumar) తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను పరాయి పాలన నుంచి, వి�
Kadiyam Srihari | ఇవాళ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చేసిన ప్రసంగంలో కొత్తదనం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. గవర్నర్ గతంలో మాట్లాడింది, ఇప్పుడు మాట్ల�
Governor | రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అభిందనలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాలని కోరుతున్నా. ప్రజాసేవలో విజయం సాధించాలని కొత్త ప్రభుత్�
Assembly | మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు.
Assembly | రాష్ట్ర శాసనమండలి, శాసనసభ సంయుక్త సమావేశం శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కానున్నది. ఉభయలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ప్రసంగించనున్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) చైర్మన్ బీ జనార్దన్రెడ్డి రాజీనామాను గవర్నర్ ఇంకా ఆమోదించలేదని రాజ్భవన్ (Raj Bhavan) వర్గాలు ప్రకటించాయి. ఆమోదించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అధికారులు స్పష్�
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ పదవికి బీ జనార్దన్రెడ్డి రాజీనామా చేశారు. సోమవారం తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు సమర్పించారు. రాజీనామాను ఆమోదించిన గవర్నర్
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో రేవంత్తో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు.
మరికాసేపట్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరో 12 మంది మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించనున్నారు.
మరో రెండు గంటల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపా మరో 11 మంది మంత్రులుగా (Cabinet Ministers) ప్రమాణం చేస్తారు. ఈ మేరకు గవర్నర్ తమిళసైకి మంత్రుల జాబితాను పంపించారు.