రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుపై త్వరగా తేల్చాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి గవర్నర్ తమిళిసైకి వ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రాజ్భవన్ నుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా ఉదయం 8.30 గంటలకు యాదగిరిగుట్ట కొండపైన గ�
Governor Tamilisai | తెలంగాణ రాష్ట అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. అన్ని రంగాల్లోనూ అనూహ్య వృద్ధి సాధిస్తున్నదని, అన్ని వర్గాల ప్రజలపై సంక్షేమ వరాలు కురుస్తున్నాయ�
సంక్షేమం-అభివృద్ధి జోడుగుర్రాలుగా రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తున్నదని గవర్నర్ తమిళిసై అన్నారు. యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణం ఒక చారిత్రక అద్భుతమని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాతో నూతన సచివాలయాన్ని నిర్�
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. దేశంలో అత్యుత్తమ వైద్యసేవలందించే రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని నీతి ఆయోగ్ ప్రశంసిం
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం భయంతో అనేక అంతర్జాతీయ కంపెనీలు పెద్ద సంఖ్యలో తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయని, ఇంతటి కష్టకాలంలోనూ తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతున్నదని గవర్నర్ తమిళిసై అన్నారు. 2014 నుంచ
వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో గొప్ప స్థిరీకరణ సాధించిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారతదేశ వ్యవసాయ రంగంలోనే నూతన చరిత్రను లిఖించిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న సమ్మిళిత సమగ్రాభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయే విధంగా అద్భుతమైన ప్రగతిని ఆవ�
తెలంగాణ అసెంబ్లీ 2023-24 వార్షిక బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12:10 గంటలకు సభ ప్రారంభమైంది. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగిస్తున్నారు.
కళాతపస్వి కే. విశ్వనాథ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారతీయ సినిమా ఒక జీనియస్ను కోల్పోయిందని చెప్పారు.
Telangana Assembly | ఫిబ్రవరి 3వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి శుక్రవారం మధ్యాహ్నం 12:10 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అసెంబ్లీలో ప్ర
Minister KTR | రాజ్భవన్ను రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చొద్దని, అది దేశానికి మంచిది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సూచించారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవి�