పాలమూరు యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవం గురువారం అట్టహాసంగా జరిగింది. గవర్నర్ తమిళిసై హాజరై 73 మంది విద్యార్థులకు గోల్డ్మెడల్స్, వివిధ అంశాల్లో పీహెచ్డీ చేసిన ఆరుగురికి పట్టాలను పంపిణీ చేశారు.
minister errabelli dayakar rao | తెలంగాణకు ప్రధాని మోదీ రావడాన్ని తాము తప్పుపట్టడం లేదని, అయితే ఈ ఎనిమిదేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎల�
minister sabita indra reddy | గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్తో సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం కానున్నారు. రాజ్ భవన్లో జరిగే ఈ భేటీలో ఉన్నత విద్యాశాఖ అధికారులు కూడా
CPI Narayana | గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ని వెంటనే రీకాల్ చేయాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. గవర్నర్ తమిళిసై రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రజాదర్బార్ పెట్టేహక్కు
రాష్ట్ర గవర్నర్ తమిళిసై రాజకీయ సత్సంప్రదాయాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వంతో మరోసారి ఘర్షణ బాటపట్టారు. బుధవారం రాజ్భవన్ వేదికగా మీడియా సమావేశం నిర్వహించి రాజ్యాంగ పదవికి, పరిపాలనా వ్యవస్థకు మధ్�
ఒకనాడు గవర్నర్ల వ్యవస్థను వద్దే వద్దన్న మోదీకి ఇప్పుడు అదే వ్యవస్థ అక్కరకు వస్తున్నది. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడానికి గవర్నర్లను నాడు యూపీఏ ఏ విధంగా వాడుకొన్నద�
రాష్ట్ర గవర్నర్ తమిళిసై గవర్నర్లా కాకుండా బీజేపీ నాయకురాలిలా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. అది రాజ్భవన్ కాదు.. బీజేపీ భవన్ అని ధ్వజమెత్తారు.
minister sabitha indra reddy | తెలంగాణలోని యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డుపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సందేహాలను నివృత్తి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. మీడియా�
ఎప్పుడెప్పుడా అని ఆడబిడ్డలంతా ఎదురు చూసే బతుకమ్మ పండుగా రానేవచ్చింది. పల్లెపల్లెనా బతుకమ్మ కొలువైంది.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సంబురాలు ప్రారంభమయ్యాయి.
Gutta Sukender reddy | కొంతమంది బాధ్యత లేకుండా సెప్టెంబర్ 17ను విలీనం, విమోచనo అంటూ.. ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడటం దౌర్భాగ్యమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
సంక్షేమ పథకాల అమల్లోనే కాదు.. నిబంధనలకు విరుద్ధంగా హద్దుమీరి రాష్ట్రప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే వారిపట్ల ఎలా వ్యవహరించాలో కూడా మిగతా రాష్ర్టాలకు తెలంగాణ ఒక మార్గదర్శకంగా నిలిచింది. తమిళనాడు�
సూర్యాపేట: గవర్నర్ తమిళిసై పై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మరో మారు ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం గవర్నర్కు ఫ్యాషన్గా మారింది. ఇది సరైంది కాదు అన్నారు. గవర్న
నిమ్స్లో చికిత్స పొందుతున్న ఇబ్రహీంప ట్నం కుటుంబ నియంత్రణ చికిత్స బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌం దర్రాజన్కు చేదు అనుభవం ఎదురైనట్టు తెలిసింది. బాధితులను పరామర్శిస్తూ..
Chiranjeevi | 1998వ సంవత్సరంలో రక్తం అందుబాటులో లేక చాలామంది చనిపోయారని, ఆ ఘటనలు తనను ఎంతగానో బాధించిందని చిరంజీవి చెప్పారు. తన కోసం ఏదైనా చేసే అభిమానులు ఉన్నారని