సూర్యాపేట : రాజ్యాంగ పదవుల పట్ల తమ ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని మోదీతో సమావేశం అనంతరం గవర్నర్ తమిళిసై సౌందర్ రా�
Governor Tamilisai | రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాని చెప్పారు.
శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్ దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం క్షేత్రానికి చేరుకున్న ఆమెకు కర్నూల్ కలెక్టర్ కోటేశ్వర్ర
నాగర్ కర్నూల్ : గిరిజనులు, ఆదివాసీలకు సేవ చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. శనివారం జిల్లాలోని అప్పాపూర్లో నల్లమల చెంచుపెంటలకు చెందిన గిరిజనులతో సమావేశమయ్యారు. అటవీ�
హైదరాబాద్ : కంది ఐఐటీ హైదరాబాద్లో జీవన్ లైట్ స్మార్ట్ మెడికల్ ఐసీయూను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐఐటీ హైదరాబాద్లో తయారు చేసిన జీవన్ లైట్
హైదరాబాద్ : సికింద్రాబాద్లోని బోయిగూడలో ఈ తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వి�
గత ఏడాది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ద్వారా ప్రభుత్వం 2,370 ఉద్యోగాలు భర్తీచేసింది. పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లకు సంబంధించిన అభ్యంతరాలను పరిష్కరించి, ఉద్యోగాలకు అభ్యర్థులన
Governor Tamilisai | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న గవర్నర్ తమిళిసైకి జిల్లా కలెక్టర్
Indrakaran reddy | మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం సంతోషంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజలకు
రాష్ట్రంలో సమృద్ధిగా పంటలు కోట్ల మందికి ఆహార భద్రత గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై హైదరాబాద్, జనవరి 26 : తెలంగాణ రాష్ట్రం సమృద్ధిగా పంటలను పండిస్తూ దేశ ధాన్యాగారం (రైస్ బౌల్ ఆఫ్ ఇండియా)గా అవతరించిం�
Governor Tamilisai | కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి సేవలో పాల్గొని