వచ్చే నెల 9న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిని ప్రకటించింది. మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (67)ను తమ అభ్యర్థిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎంపిక చేసినట్టు
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన 10 రోజుల తర్వాత ఫడ్నవీస్ సర్కార్ మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. ఆదివారం నాగ్పూర్లోని రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ 39 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణ�
Maharashtra | మహారాష్ట్ర నూతన సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మహాయుతి కూటమి నేతలు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (Governor CP Radhakrishnan)ను కలవనున్నారు.
రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు రాజ్భవన్ సిబ్బంది సోమవారం ఘనంగా వీడ్కోలు పలికింది. అంతకుముందు సీఎం రేవంత్రెడ్డి గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసి జ్ఞాపిక అందజేసి శాలువాతో సన్మానిం�
రాష్ట్ర బడ్జెట్కు (Telangana Budget) మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శాసన సభలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ప్రతినిధి బృందం గవర్నర్ను కలువనుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేయనుంది.
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి సర్కారు కొనసాగిస్తున్న అణచివేతను ఆపేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్నేత దాసోజు శ్రవణ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.
గ్రామపంచాయతీగా ఉన్న ములుగు జిల్లా కేంద్రం మున్సిపాలిటీగా మారనున్నది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. ములుగు, బండారుపల్లి, జీవంతరావుపల్లి గ్రామపంచాయతీలతో కలిసి పు�
ములుగు జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీ చేసేందుకు ప్రవేశపెట్టిన బిల్లుకు రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదముద్ర వేశారు. దీంతో ములుగు, బండారుపల్లి, జీవంతరావుపల్లి గ్రామాలతో మున్సిపాలిటీ ఏర్పాటుక
Hemant Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ సీవీ రాధాకృష్ణన్ సోరెన్తో ప్రమాణస్వీకారం చేయించారు. అంతకు ముందు ఆయనను కూటమి నేతలు లెజిస్లేటివ్ ప
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో ఉన్న 231 మంది ఖైదీలను విడుదల చేసేందుకు గవర్నర్ సీపీ రాధాకిషన్ సోమవారం గ్రీన్సిగ్నల్ ఇచ్చారు.
దివ్యాంగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని అఖిల భారత వికలాంగుల హకుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను కలిసి వినతిపత్రం అం