రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరో స్నాతకోత్సవం సోమవారం విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన గవర్నర్, పీజేటీఎస�
సివిల్ సర్వెంట్లుకు అధికారం, ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలని రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. గురువారం హైదరాబాద్ సంస్కృతి హాల్లో ఇన్స్పైర్2024 పేరిట కార్యక్రమం నిర్వహించారు.
వ్యక్తిగత నిబద్ధత, నిరంతర శ్రమ, నిస్వార్థసేవ, పరస్పర సహకారాల ద్వారా ప్రగతిశీల సుసంపన్న తెలంగాణ రాష్ర్టాన్ని నిర్మించడానికి సంకల్పిద్దామని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు.
రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం జరిగిన రోజు అందుబాటులో లేకపోవడం వల్ల రాలేకపోయినట్టు గవర్నర్కు ఆయన చెప్పారు. తెలంగ�
ఝార్ఖండ్ ప్రభుత్వానికి చెందిన స్టేట్ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో కమిటీ సభ్యులు రాజ్భవన్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డుకు వినతిపత్రాన్ని �
జార్ఖండ్ (Jharkhand) సీఎం హేమంత్ సోరెన్ తన మంత్రివర్గంలోకి కొత్తగా మరొకరిని తీసుకోనున్నారు. రెండు నెలల క్రితం మంత్రి జగర్నాథ్ మహతో మరణించారు. దీంతో ఆయన సతీమణి బేబీ దేవి సోమవారం ప్రమాణం స్వీకారం చేయనున్నార�