బీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుందని, అర్హులకు పథకాలు, సంక్షేమ ఫలాలు అందించేందకు తాము కృషిచేస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి అన్నారు. కొల్చారంలో గురువారం 12 మంది లబ్ధిదారులకు 9.30 లక్ష�
సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల వేధింపులకు అధికారులు బెంబేలెత్తి పోతున్నారు. గంటల తరబడి ప్రభుత్వ కార్యాలయాల్లో తిష్టవేసి తమ కార్యకర్తలకు, తాము చెప్పిన వారికి మాత్రమే పనులు చేయాలని హుకుం జారీ చేస్
కాంగ్రెస్ నాయకుల వేధింపులకు అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. గంటల తరబడి ప్రభుత్వ కార్యాలయల్లో తిష్టవేసి తమ కార్యకర్తలకు, తాము చెప్పిన వారికి మాత్రమే పనులు చేయాలని హుకుం జారీ చేస్తుండటంతో సిద్దిపేట జ�
ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం భూదాన్పోచంపల్లిలో పద్మశాలీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేనేత నా యకుడు కొంక లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారం�
రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించి, సంక్షేమ పథకాలు, ఉద్యోగుల బకాయిలను ఎగ్గొట్టేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
అర్హులందరికీ ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందేలా కృషిచేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. శుక్రవారం నర్సాపూర్లోని సా�
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు. శనివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్నగర్లో బీఆర్ఎస�
జిల్లాలో మూడో రోజూ గందరగోళం మధ్యనే గ్రామ, వార్డు సభలు జరిగాయి. గురువారం పలు మండలాలు, మున్సిపాలిటీల్లో సభలు కొనసాగగా.. తమ పేర్లు రాలేదంటూ అనేక మంది అధికారులను ఎక్కడికక్కడ నిలదీశారు. అర్హులను విస్మరించి పైర
ప్రభుత్వం ప్రజలకు అందజేసే సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగే ప్రక్రియ అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లిలో గురువారం గ్రామ సభ ఏర్పాటు చేశ�
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అధికారులు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్.. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిస�
ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ, ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం అక్కన్నపేటలోని ఎల్లమ్మ దేవాలయ జరిగిన సమా�
బీఆర్ఎస్ నాయకులు ఏమాత్రం అధైర్యపడొద్దని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత భరోసా ఇచ్చారు. కలిసి కట్టుగా పనిచేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని పిలుపునిచ్చారు.