సాక్షాత్తూ బ్యాంకును బురిడీకొట్టించేందుకు ప్రయత్నించిన ఓ కేటుగాడు చివరికి తానే అడ్డంగా బుక్కయిన ఘటన కూసుమంచి, హైదరాబాద్లలో శుక్రవారం చోటుచేసుకుంది. ఏకంగా కూసుమంచి తహసీల్దార్ పేరిట తప్పుడు పత్రాలతో
రాష్ట్రంలోని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలపై రాష్ట్ర ప్ర భుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇ ప్పటికే కేంద్ర ప్రభుత�
తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీల యూనియన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు గురువారం స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, కమిషనర్ కాంతివెస్లీని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు
సమాజ సేవ కెరీర్గానూ మారింది. స్వచ్ఛంద సంస్థ నిర్వహణకు మేనేజ్మెంట్ స్కిల్స్ అవసరం అవుతున్నాయి. సోషల్ఆడిట్.. అతికొద్దిమందికి మాత్రమే సాధ్యమైన కళ. ఇందుకు ఉదాహరణ తెలుగు వనిత సౌమ్య కిడాంబి. అంచెలుగా ఎద�
గ్రేటర్ హైదరాబాద్లో పాదచారుల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నది. ఈ మేరకు మహానగరంలో ప్రత్యేకంగా పలు ప్రాజెక్టులు చేపడుతోంది. ఇప్పటికే ఉప్పల్ చౌరస్తాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన స్క�
తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, రైతుల పక్షాన నిలిచే తీరు, తీరొక్క రంగాలను ప్రోత్సహిస్తున్న విధం బాగుంది.. ఏ ఆపదొచ్చినా నేనున్నా అంటూ ముందుపడే సీఎం కేసీఆర్ పనితీరు ఎంతో నచ్చింది..
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ దేశంలో 8వ పెద్ద రాష్ట్రం మన తెలంగాణ. ఉన్నత విద్యలో తెలంగాణ అత్యుత్తమ ప్రతిభను సాధిస్తున్నది. విద్యారంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నది.
తెలంగాణ ప్రభుత్వం మిషన్భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నదని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని గుడిపేటలో గల ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీప
ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యపు జబ్బు పట్టిన వైద్యరంగానికి స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రీట్మెంట్ చేస్తున్నది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో సర్కారు దవాఖానలను కార్పొరేట్ స�
ప్రజారక్షణకు భరోసా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం పోలీసుశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని, శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని సురక్షా దినోత్సవ వేడుకల్లో ప్రజాప్ర�
అతి సామాన్యులే కేంద్రంగా ప్రభుత్వ పథకాలు రూపొందితే అవి వాస్తవ జన జీవిత మార్పునకు బలమైన పునాదులేస్తాయి. ఇలాంటి విధానాలు సామాజిక, ఆర్థిక సమానత్వానికి దారితీస్తాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అదే చేస్తున్�
మాతాశిశు ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనానికి ఇప్పటివరకు దొడ్డు బియ్యం సరఫరా చేస్తుండగా, వచ్చ�
రవాణా సౌకర్యం బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం రహదారుల విస్తరణపై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి మోకాలడ్డుతున్నా, ఇక్కడి ప్రగతి పనులపై ఉద్దేశపూర్వకంగా �
పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై జాయింట్ సర్వే చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఈ సర్వే చాలా ఆలస్యమైందని, ఈ ఏడాది వ
రైతుల పక్షపాతిగా ఉండి ప్రతి గింజనూ కొనుగోలు చేసి రైతులకు తెలంగాణ ప్ర భుత్వం అండగా నిలుస్తున్నదని రాష్ట్ర అటవీ, ప ర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.