ప్రభుత్వోద్యోగం ప్రజా సమస్యల పరిష్కారానికి చక్కని వేదిక అని రిటైర్డ్ ఐఏఎస్, ఎంసీఆర్హెచ్ఆర్డీ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ప్రశాంత్ మహాపాత్ర తెలిపారు. బాధితుల కోణంలో ఉద్యోగులు ఆలోచించాలని, అప్�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు బహుళ ప్రయోజనాలు సాధిస్తున్నాయని నీతి ఆయోగ్ ప్రశంసించింది. పచ్చదనం పెంపుదల, వర్షపు నీటి సంరక్షణ, జీవ వైవిధ్యం పరిపర�
పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు అన్న మాటలను నిజం చేస్తూ పంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం అధికారాలను కట్టబెట్టింది. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులను స్థానికంగా ఉన్న పంచాయతీ ఆధ్వర్యంలోనే చేపట్టే విధంగా ప�
సమైక్య పాలనలో వివక్ష ఎదుర్కొన్న దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహిస్తున్నది.
బోథ్ నియోజక వర్గంలోని గ్రామాల్లో మట్టిరోడ్లన్నీ ఇక నుంచి బీటీ రహదారులుగా కొత్త రూపును సంతరించుకోబోతున్నాయి. ఆయా గ్రామాల్లోని రోడ్ల నిర్మాణం పూర్తయితే రహణా సౌకర్యం మరింత మెరుగుపడుతుంది. రైతులు పంట పొల
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మున్సిపాలిటీల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో మార్కెట్ సముదాయాల నిర్మాణం చేపడుతున్నది.
కొలువుల కల సాకారానికే నోటిఫికేషన్ జోనల్ వ్యవస్థతో స్థానికులకే ఉద్యోగాలు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కమాన్చౌరస్తా, 25: నిరుద్యోగ యువతకు తెలంగాణ సర్కారు అండగా నిలుస్త
ప్రత్యర్థులను వేధించడంలో ఆరితేరిన బీజేపీ నేతలు ప్రశ్నించినవారిపైనా, వారి కుటుంబంపై నాదర్యాప్తు సంస్థల దాడులు భౌతిక దాడులకూ తెగబడుతున్న ఆ పార్టీ నేతలు బుల్డోజర్తో తొక్కిస్తామంటూ బహిరంగంగానే బెదిరిం�
ప్రజలారా.. ఆలోచించి నిర్ణయం తీసుకోండి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ పాలన సామాన్యుల నడ్డి విరుస్తున్న బీజేపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా తెలంగాణ సర్కార్ త్వరలో చేతివృత్తులవారికి బీమా: మంత్
మేడ్చల్ జిల్లాకు రూ.2.78కోట్లు మంజూరు 61గ్రామాల్లో పూర్తికానున్న పెండింగ్ పనులు మేడ్చల్, మే 16(నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలోనూ గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మేడ్చల్ జిల్లాలోని 61