అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ, గద్దెనెక్కి మూడేళ్లు కావొస్తున్నా 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయిందని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, ఎ�
Unemployment Crisis | ‘అధిక విద్యార్హత ఉన్న అభ్యర్థులు తక్కువ అర్హతలు కల అభ్యర్థులకు ఉద్దేశించిన ఉద్యోగాలు పొందడానికి అనర్హులు’ అంటూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
నిర్దేశిత అర్హతలకు అనుగుణంగా అర్హులైన అభ్యర్థులకే ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులో ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది. తక్కువ అర్హతలు ఉన్నవారి కోసం నిర్దేశించిన ఉద్యోగాన్ని ఎక్కువ అర్హతలు ఉన్న వ్యక్తికి క
ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం పట్ల నిరుద్యోగ యువత తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామంటూ ఇ
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో గరిష్ట వయోపరిమితి అంశం మరోసారి ప్రధానంగా చర్చకు దారితీస్తున్నది. కరోనా ప్రభావం, తెలంగాణ ఉద్యమంలో పాల్గ�
యాసిడ్ దాడి బాధితుల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు ఒక విధానాన్ని తీసుకురావాలని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఓ మాయలేడి నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలుచేసి మోసం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ రైల్వే హెడ్కానిస్టేబుల్ సహకారంతో డబ్బులు వసూలు
గ్రూప్ -1 పోస్టుల పరీక్షల నిర్వహణలోనే కాదు, నియామకాల్లోనూ అక్రమాలు జరిగాయా? అంటే అవుననే అనిపిస్తున్నది. మెదక్ జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థికి డీఎస్పీగా ఉద్యోగ నియామక పత్రమిచ్చి, ఆ వెంటే రద్దుచేసిన ఘట
స్థానిక సంస్థలతో పాటు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లోనూ చట్టబద్ధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఈ నెల 20న నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలంలో మన తెల�
గోపన్పల్లిలో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో టీఎన్జీవోలు 12రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. దీంతో సోమవారం 13వ రోజు వినూత్న నిరసన చేపట్టారు.
ఒకే కుటుంబం నుండి ఉద్యోగాలు సాధించిన ఆ ముగ్గురిని యువత ఆదర్శంగా తీసుకోవాలని రెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పోతుల నర్సయ్య అన్నారు. మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పోతుల అజయ్ కుమార్ సీఆర్పీఎఫ్ ఉద్యోగ �
ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.