స్థానిక సంస్థలతో పాటు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లోనూ చట్టబద్ధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఈ నెల 20న నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలంలో మన తెల�
గోపన్పల్లిలో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో టీఎన్జీవోలు 12రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. దీంతో సోమవారం 13వ రోజు వినూత్న నిరసన చేపట్టారు.
ఒకే కుటుంబం నుండి ఉద్యోగాలు సాధించిన ఆ ముగ్గురిని యువత ఆదర్శంగా తీసుకోవాలని రెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పోతుల నర్సయ్య అన్నారు. మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పోతుల అజయ్ కుమార్ సీఆర్పీఎఫ్ ఉద్యోగ �
ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సులకు క్రమక్రమంగా డిమాండ్ పెరుగుతున్నది. రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ, ఉద్యాన శాఖల్లో విస్తరణ అధికారులు, పశువైద్యశాఖలో వెటర్నరీ అసిస్టెంట్ల పోస్టులు భర్తీ చేస్తారన్న ఆశతో విద్�
రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు నోటికి వచ్చినట్లు వాగ్దానాలు ఇచ్చింది. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు.. ఇలా అందరినీ సంతృప్తి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు జాబ్క్యాలెండర్ పేరుతో ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు వేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చాక రెండేండ్లు కావస్తున్నా ఒక నోటిఫికేషన్ కూడా వేయకుండా మోసం చేశారన
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం పతనమైందని, అప్పు పుట్టడంలేదని, ఎవరూ నమ్మడంలేదనీ వేదిక ఏదైనా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇదే ప్రసంగం చేస్తున్నారు. ఆ మధ్య సచివాలయ ఉన్నతాధికారులు కూడా పొదుపు సూత్రాలు, వాటి ప్ర
సుమారు యాభై ఏండ్ల క్రితం ఖమ్మం జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. పదవీ విరమణ కూడా చేశారు. ప్రస్తుతం 64 ఏండ్ల వయసు వచ్చినప్పటికీ యాభై ఏండ్ల క్రితం తమకు విద్యా
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేసే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) దాదాపు ఖాళీ అయ్యింది. ప్రస్తుతానికి కమిషన్ చైర్మన్ సహా ముగ్గురు సభ్యులే మిగిలారు. ఇప్పటికే ఒక సభ్యురాలు పదవీ వ�
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జేఏసీ అధ్యక్షుడు మోతీలాల్
నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సల్మా నేహాను ఎమ్మెల్యే హరీశ్రావు అభినందించారు. ఆదివారం సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో హరీశ్రావును ఆమె కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. గతంలో తాము కిరాయి ఇంట్లో
నకిలీ ధ్రువపత్రాల వ్యవహారంలో అసలు సూత్రధారిని పట్టుకున్నట్టు డీఎస్పీ మొ గిలయ్య బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇటీవల నకిలీ ధ్రువపత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన
ఏడాదిలోపే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని తుంగలో తొక్కిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను పూర్తి చేసి అవి తమవిగా చెప్పుకోవడం సిగ్గుచేటని బీ�
మేము అధికారంలోకి వస్తే ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు అన్నీ భర్తీ చేస్తాం’ అంటూ గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. యువతను ఆకర్షించి ఓట్లు వేయించుకుంది. ఇప్పుడు కాం