ఒకే ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి యువతకు హామీ ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్నా.. ఆ దిశగా నోటిఫికేషన్లు వేయలేదని బీ
‘ఇది ప్రజాపాలన కాదు.. ముమ్మాటికీ ప్రజాకంటక పాలన. ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరితే ఇంత నిర్బంధమా? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి నిరుద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేస్తరా? తెల్లదొరల పాలనకన్నా దుర్మార�
ప్రభుత్వ ఉద్యోగం సాధించడమంటే ఆశామాషీ కాదు. లక్షల మంది పోటీ పడితే వందల మందికే కొలువులు వస్తుంటా యి. అందుకోసం ఏళ్లకేళ్లు గ్రంథాలయాల్లో పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. అలాంటి వారికి మంచిర్యాల జిల్లా అదనపు కల
No jobs | ఏండ్లకేండ్లు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోకపోవడం, ప్రైవేటు ఉద్యోగాల కల్పన లేకపోవడంతో నిరుద్యోగిత రేటు అంతకంతకూ పెరుగుతున్నదని సెంటర్ ఫర్ మా నిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐ�
బీఆర్ఎస్ సర్కారు హయాంలో 2023 ఆగస్టులో గురుకుల బోర్డు నిర్వహించిన నియామక పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. జిల్లా కేంద్రంలోని తారా ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, తాత్కాలిక అ�
తల్లి ప్రోత్సాహం.. అన్నదమ్ముల సహకారంతో రెండు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి యువతకు ఆదర్శంగా నిలిచింది మండల కేంద్రానికి చెందిన షాకెరాబేగం.. పేదరికం ఆత్మవిశ్వాసం ముందు నిలువదని నిరూపించింది.
పట్టుదల ఉంటే సాధించలేదనిదంటూ ఏదీ లేదు. పేద కుటుంబంలో పుట్టిపెరిగిన అమ్మాయిలు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలువురు మహిళలు ఒక్కొక్కరు మూడు నుంచి ఐదు ఉద్యోగాలు సాధించి సత్తాచ
పట్టువదలక ప్రయత్నిస్తే ప్రభుత్వ కొలువులు సాధించడం పెద్ద కష్టతరమేమీ కాదని నిరూపించారు ఖమ్మం రూరల్, ముదిగొండ మండలాలకు చెందిన ఇద్దరు మహిళలు. ఆత్మవిశ్వాసం, కుటుంబ ప్రోత్సాహం ఉంటే ఇంటా బయటా పనులు చక్కదిద్�
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి ఒకేసారి నాలుగు ప్రభుత్వోద్యోగాలకు ఎంపికైంది పాపన్నపేట మండలం అన్నారం గ్రామానికి చెందిన సౌమ్య. రాజప్ప, భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. రాజప్ప వ్యవసాయం చే�
Maratha Reservation: మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రూపొందించిన ముసాయిదాకు మహారాష్ట్ర క్యాబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సీఎం ఏక�
ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ నెలకొన్న తరుణంలో మండలంలోని కొన్నె గ్రామానికి చెందిన కందుకూరి సోనీగౌడ్ ఏకంగా మూడు పోస్టులకు ఎంపికై శభాష్ అనిపించుకుంది. కందుకూరి బుచ్చమ్మ- శంకరయ్య దంపతుల కుమార్తె సోనీగౌడ్ న
సిద్దిపేట జిల్లాలో ఒకే కుటుంబంలో ముగ్గురు సర్కారు కొలువు సాధించి ఔరా అనిపించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గుకు చెందిన రైతు దంపతులు గర్నేపల్లి యాదలక్ష్మి, అంజయ్యది మధ్యతరగతి వ్యవసాయం కుటుంబ
గుజరాత్లో మొత్తం 2.38 లక్షల మంది నిరుద్యోగులు ఉపాధి కోసం రిజిస్టర్ చేసుకుంటే, గత రెండేళ్లలో కేవలం 32 మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. ప్రభుత్వమే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.