Job Notifications | బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగుల వెతలు తెలిసిన మహానేత కేసీఆర్.. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ప్రాసెసింగ్ ఫీజును ఎప్పుడూ రూ.200 మించి పెంచలేదు. అవసరమైతే దానికి ఎగ్జామ్ ఫీజు మరో రూ.80, రూ.120గా న�
ఏటా జాబ్ క్యాలెండర్.. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ.. నాలుగువేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి.. ఇదీ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ. కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగులకు ఇచ్చిన హామీల�
మక్తల్, కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూనిర్వాసితులకు ప్రభుత్వం నిర్ణయించిన ఎకరాకు రూ.20 లక్షలు కాకుండా రూ.50 నుంచి రూ.80 లక్షల వరకు నష్టపరిహారాన్ని చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.
అధికారంలోకి వచ్చాక పెద్దఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి రెండున్నరేం డ్లు దాటినా నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని నిరుద్యోగులు మండిపడ్
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ, గద్దెనెక్కి మూడేళ్లు కావొస్తున్నా 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయిందని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, ఎ�
Unemployment Crisis | ‘అధిక విద్యార్హత ఉన్న అభ్యర్థులు తక్కువ అర్హతలు కల అభ్యర్థులకు ఉద్దేశించిన ఉద్యోగాలు పొందడానికి అనర్హులు’ అంటూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
నిర్దేశిత అర్హతలకు అనుగుణంగా అర్హులైన అభ్యర్థులకే ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులో ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది. తక్కువ అర్హతలు ఉన్నవారి కోసం నిర్దేశించిన ఉద్యోగాన్ని ఎక్కువ అర్హతలు ఉన్న వ్యక్తికి క
ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం పట్ల నిరుద్యోగ యువత తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామంటూ ఇ
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో గరిష్ట వయోపరిమితి అంశం మరోసారి ప్రధానంగా చర్చకు దారితీస్తున్నది. కరోనా ప్రభావం, తెలంగాణ ఉద్యమంలో పాల్గ�
యాసిడ్ దాడి బాధితుల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు ఒక విధానాన్ని తీసుకురావాలని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఓ మాయలేడి నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలుచేసి మోసం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ రైల్వే హెడ్కానిస్టేబుల్ సహకారంతో డబ్బులు వసూలు