MLA Sabita Indra Reddy | బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలంటే ప్రభుత్వం ఎస్ఎన్డీపీ నాలా ఏర్పాటుకు నిధులు కెటాయించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి ప్ర�
డెంగీ మరణాలు ప్రభుత్వ హత్యలేనని, సర్కారు వైఫల్యం వల్ల పల్లెల్లో పారిశుధ్యం పడకేసిందని మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని త�
రైతులకు అవసరమైన ఎరువులను సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సరిపడా యూరియా లేదంటూ ఇటు సర్కారు, అటు వ్యవసాయ శాఖ బాహాటంగానే ఒప్పుకోవడం ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్టగా నిలుస్తున్నది. ఎరువుల�
జిల్లాలో ప్రజారోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాల్సిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందని ద్రాక్షలా మారింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా నడుస్తున్నదని, మంత్రుల జాడ లేకుండా పోయిందని, పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చేగుంటలో గురువార�
అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరివ్వకుండా పట్టపగలే చుక్కలు చూపిస్తున్నదని, వారి ఉసురు తప్పకుండా తగులుతుందని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య అ�
ప్రభుత్వ వైఫల్యంతోనే గ్రామాల్లో పంటలు ఎండిపోయాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో బూతుపురాణంతోనే పాలన నడపాలనుకుంటే చరిత్ర క్షమించదని సింగిరెడ్డి చెప్పారు. సోమవారం వన
ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో నిలదీస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని అసెంబ్లీ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ చేయడం అప్రజాస్వామికమని ఎఫ్డీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర�
కేసీఆర్ పదేండ్లలో తెలంగాణ వైద్యారోగ్య రంగాన్ని దేశానికే రోల్మాడల్గా నిలిపితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఖ్యాతిని దూరం చేస్తున్నది. 134 రకాల రోగనిర్ధారణ పరీక్షలను పేద ప్రజలకు ఉచితంగా అందించేందుకు
టీ- డయా�
రాష్ట్రంలో ఉద్యోగ విరమణ పొందుతున్నవారికి పెన్షన్, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్లు సకాలంలో చెల్లించడంలో రేవంత్రెడ్డి సర్కారు విఫలమవుతున్నది. ఏటా రిటైర్మెంట్ బెనిఫిట్ల భారం పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభ�
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల తెలంగాణ ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రూ.2500 కోట్లను ఏపీకి కేంద్రం బదలాయించిందని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్రెడ్డి చెప్పారు.
ప్రభుత్వ వైఫల్యాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ కా ర్యాలయంలో సోషల్ మీడియా సమన్వయకర్త ఆ శాప్రియ ఏర�