అదానీ కేసుకు సంబంధించి తాము వేసిన పిటిషన్లు కనీసం లిస్టింగ్ కాకపోవడంపై పిటిషనర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీకి సంబంధించిన హిండెన్బర్గ్ ఉదంతంపై సుప్రీం కోర్టులో పలు పిటిషన
పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు బిజినెస్మన్ దర్శన్ హీరానందానీ గురువారం గట్టి షాక్ ఇచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టా�
Minister KTR | కేంద్ర హోంమంత్రి అమిత్షా ఎన్ని అబద్ధాలు చెప్పినా బీజేపీకి తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. డబుల్ ఇంజిన్ ప్�
గుజరాత్ బీజేపీ ప్రభుత్వం అదానీ సంస్థల నుంచి కొనుగోలు చేసే విద్యుత్తు ధరను రెండేండ్లలోనే అడ్డగోలుగా పెంచింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యుత్తు మంత్రి దేశాయ్ సోమవారం అసెంబ్లీలో వెల్లడించారు.
‘విదేశాల్లోని డొల్ల కంపెనీల ద్వారా అదానీ గ్రూప్ కంపెనీల్లోకి పెద్దయెత్తున పెట్టుబడులు వచ్చాయి. అదానీ అక్రమాలపై జేపీసీ వేయాలి’ అంటూ బీఆర్ఎస్ ఎంపీలు సహా ప్రతిపక్ష పార్టీ నేతలు కొన్నిరోజులుగా నిరసనల�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర
దేశ ప్రజల సొమ్మును అదానీ సంస్థ కాజేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని, అదానీ కుట్రలను నిగ్గు తేల్చాల్సిందేనని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు.
తమ జీవితాలకు ధీమా లేదని భావించి, కష్టార్జితంలో ఎంతోకొంత భాగం ఎల్ఐసీలాంటి బీమా కంపెనీల్లో ప్రీమియంలు కడుతూ, ఎస్బీఐ లాంటి జాతీయ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు పెడుతూ భరోసాగా బతుకీడుస్తున్న కోట్ల మంద
న్యూఢిల్లీ: భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్-20లో నిలిచారు. ఫోర్బ్స్ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రపంచంలోని 20 మంది టాప్-20 కుబేరుల్లో గౌతమ్ అదానీ ఉన్నారు. అతి తక