Raja Singh | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన్ను చంపేస్తామంటూ పలు నంబర్ల నుంచి ఫోన్ చేసి బెదిరించారు. ఈ విషయాన్ని రాజా సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు వచ్చిన
నిత్యం వివాదాల నడుమ ఉండే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై (MLA Rajasingh) మరో కేసు నమోదైంది. శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆయనపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.
రూ.5 వందల నోట్లపై రాముడి ఫొటో ముద్రించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) డిమాండ్ చేశారు. అమెరికా, థాయ్లాండ్ సహా పలు యూరప్ దేశాల్లో ఇప్పటికే కరెన్సీ నోట్లపై (Currency Notes) హిందూ దేవుళ్ల ఫొటోలను ముద్రిం
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి అరబ్ దేశాల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ సంవత్సరం శ్రీరామ నవమి శోభయాత్ర తీస్తే చంపేస్తామంటూ హెచ్చరించారు.
మాజీ మంత్రి ముఖేశ్గౌడ్ కుమారుడు, హైదరబాద్లోని గోషామహల్ నేత విక్రమ్ గౌడ్ (Vikram Goud) బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు.
మాజీమంత్రి ముఖేశ్గౌడ్ తనయు డు, సిటీ బీజేపీ యువనేత విక్రమ్గౌడ్ రాష్ట్ర నాయకత్వంపై అలిగినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తనకు పార్టీలో సముచిత స్థానం దక్కలేదని అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. ఇ�
MLA Raja singh | గోషామహల్ బీజేపీ(BJP )ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొటెమ్ స్పీకర్గా అక్బరుద్దీన్(Akbaruddin Owaisi)ను నియమిస్తే తాను ప్రమాణ స్వీకారం చేసే ప్రసక్తే లేదని రాజాసింగ్ అన్నారు. అసెంబ్లీ�
BRS Party | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో వేగంగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. మిగిలిన 9 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆ తొమ్మిది �
హైదరాబాద్లోని గోషామహల్ (Goshamahal) నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని వెతుకులాడటం ఎందుకు అనుకున్నారో ఏమో.. ప్రస్తుత ఎమ్మెల్యే రాజాసింగ్పై (Raja Singh) ఉన్న సస్పెన్షన్ను (Suspension) పార్టీ నాయకత్వం ఎత్తివేసింది.
సమాజ శ్రేయస్సే ఊపిరిగా ప్రజల కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరులకు డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani Kumar) ఘనంగా నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు.
Bandi vs DK | తెలంగాణ బీజేపీలో ఇప్పుడు ఇద్దరు అగ్రనేతల మధ్య నిప్పు రాజుకుంది. వారిద్దరూ మరెవరో కాదు. ఒకరు మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కాగా, మరొకరు మాజీ మంత్రి, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.
కాషాయ పార్టీ నాయకుల పరిస్థితి ఎవరికి వారే యమునా తీరుగా ఉంది. గ్రేటర్లో ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన ఏ నియోజకవర్గానికి కూడా సరైన అభ్యర్థులు దొరకడం లేదు. ‘ఇంకేముంది మనకంటే ఎవ్వరూ గొప్పా’ అంటూ ఆ �