Goshamahal | గోషామహల్ నాలా పైకప్పు కూలిపోవడంతో ఆ ప్రాంతంలో మరమ్మత్తులు నత్తనడకన సాగుతుండగా శుక్రవారం అకస్మాత్తుగా విద్యుత్ మెయిన్ లైన్ స్తంభాలు నాలాలో కూలిపోయాయి.
Goshamahal | గోషామహల్ ప్రధాన రహదారిలో నాలా పైకప్పు కూలడం వలన వాహనాల రాకపోకలను దారి మళ్లిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు.
గోషామహల్ను పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. స్థానికుల నిరసనలు.. వివిధ పార్టీల నాయకుల ముందస్తు అరెస్టుల మధ్య శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి గోషామహల్ స్డేడియంలో ఉస్మానియా దవాఖాన నూతన భవన నిర్మాణానికి భూమి �
Osmania Hospital | గోషామహల్ స్థానిక ప్రజల నిరసనలు, వివిధ పార్టీల నాయకుల ముందస్తు అరెస్టులతో పోలీసుల అష్టదిగ్బంధనం మధ్య ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన, భూమి పూజ చేశారు.
MLA Raja Singh | రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Hyderabad | ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం నిర్మాణంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గోషామహల్లోని ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత వేగంగా
Goshamahal | గోషామహల్లో భారీ ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ప్లైవుడ్ దుకాణాల ముందు ఉన్న చాక్వాడి నాలా మరోసారి కుంగిపోయింది. దీంతో క్రషర్ లారీ నాలాలో కూరుకుపోయింది.
Goshamahal | గోషామహల్లోని(Goshamahal) చాక్నావాడి ప్రాంతంలో నాలా రోడ్డు(Nala Road) భారీగా కుంగింది(Sagged). దారుస్సలామ్ నుంచి చాక్నావాడికి వెళ్లే రోడ్డు మార్గంలో ఫ్లైవుడ్ దుకాణం ముందు ఈ సంఘటన చోటు చేసుకుంది.
గోషామహల్లో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనాన్ని నిర్మించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించడంతో ఈమేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం గోషామహల్లో ఉన్న పోలీస్స్టేడియానికి ప్రత్య
ఉస్మానియా ఆసుపత్రి గోషామహల్లో ఏర్పాటు చేసేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా ఎంచుకున్న స్పీడ్ ప్రణాళికలలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం ఒక్కటి. సచివాలయంలో మంగళవా
Osmania Hospital | హైదరాబాద్లోని గోషామహల్లో ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వేగవంతం చేయాలని చెప్పారు.
MLA Rajasingh | మర్డర్లకు ఓల్డ్ సిటీ అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలోనే అత్యధికంగా ఓల్డ్ సిటీలో మర్డర్లు జరిగాయని పేర్కొన్నారు.