సెర్చ్ ఇంజిన్ దిగ్గజం మరో కొత్త ఫీచర్ను ఆవిష్కరించింది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ (ఏఐ) ఆధారిత సెర్చ్ టూల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఏదైనా అంశం గురించి సెర్చ్ చేస్తే స్థానిక భాషల్లో ఫ
Google Chrome | మీరు మీ కంప్యూటర్లలో వాడుతున్న గూగుల్ క్రోమ్ వర్షన్ అప్ డేట్ చేసుకోకపోతే మీ కీలక సమాచారం తస్కరణకు గురయ్యే ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. క్రోమ్ బ్రౌజర్ అప్ డేట్ చేసుకోవడానికి త
Google Flights | విమాన ప్రయాణం చేసే వారు టికెట్ ధరలు ఎప్పుడు తగ్గుతాయో తెలుసుకునేందుకు గూగుల్ కొత్త ఫీచర్ ‘గూగుల్ ఫ్లైట్స్’ తీసుకొచ్చింది. దీని సాయంతో విమాన ప్రయాణికులు మనీ ఆదా చేయొచ్చునని గూగుల్ పేర్కొంది.
జీ 20 సమ్మిట్లో భాగంగా గూగుల్-టీ హబ్ సంయుక్తంగా నిర్వహించిన 24 గంటల హ్యాకథాన్లో హైదరాబాద్కి చెందిన అగ్రిహీరోస్ స్టార్టప్ బృందం అద్భుత ప్రతిభను కనబర్చింది. శుక్రవారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్�
మీ స్నేహితుడి పెండ్లికి వెళ్లలేకపోతున్నారా? అతనికి ఆ విషయాన్ని ఎలా తెలియజేయాలో తెలియడం లేదా? అయితే త్వరలో ఇలాంటి విషయాలపై గూగుల్ సలహా తీసుకొని ప్రొసీడ్ అవ్వొచ్చు.
గూగుల్ క్రోమ్ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని కేంద్రం యూజర్లను హెచ్చరించింది. కొన్ని వెర్షన్లకు ఫిషింగ్, డాటా దాడులు, మాల్వేర్ ఇన్ఫెక్షన్లు కలిగే ప్రమాదం ఉన్నదని వెల్లడించింది.
న్యూఢిల్లీ: వార్తా కథనాలు రాయడంలో జర్నలిస్టులకు సహాయపడేలా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్స్ను అభివృద్ధి చేస్తున్నట్టు గూగుల్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ ఏ�
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్.. భారత్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నాయి. అమెజాన్ 15 బిలియన్ డాలర్లు, గూగుల్ 10 బిలియన్ డాలర్ల చొప్పున ఇన్వెస్ట్ చేసే అవకాశాలున్నాయి.
Sundar Pichai: గుజరాత్లో ఫిన్టెక్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ఇండియాలో డిజిటైజేషన్ ఫండ్ కింద 10 బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. వాష
దళితులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించేందుకు దళితబంధు పథకం చకని మార్గం అని గూగుల్ టీమ్ లీడర్ గౌరవ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. కరీంనగర్లో దళితబంధు పథకం ద్వారా ఏర్పాటు చేసిన అమెరికన్ టూరిస
తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించినప్పటి నుంచి పారిశ్రామిక పెట్టుబడుల్లో రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా అగ్రగామిగా నిలుస్తూ వస్తుంది. పెద్ద పెద్ద కంపెనీలు రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి క్యూ కడుతున్నాయి.