న్యూఢిల్లీ: వార్తా కథనాలు రాయడంలో జర్నలిస్టులకు సహాయపడేలా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్స్ను అభివృద్ధి చేస్తున్నట్టు గూగుల్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ ఏ�
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్.. భారత్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నాయి. అమెజాన్ 15 బిలియన్ డాలర్లు, గూగుల్ 10 బిలియన్ డాలర్ల చొప్పున ఇన్వెస్ట్ చేసే అవకాశాలున్నాయి.
Sundar Pichai: గుజరాత్లో ఫిన్టెక్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ఇండియాలో డిజిటైజేషన్ ఫండ్ కింద 10 బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. వాష
దళితులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించేందుకు దళితబంధు పథకం చకని మార్గం అని గూగుల్ టీమ్ లీడర్ గౌరవ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. కరీంనగర్లో దళితబంధు పథకం ద్వారా ఏర్పాటు చేసిన అమెరికన్ టూరిస
తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించినప్పటి నుంచి పారిశ్రామిక పెట్టుబడుల్లో రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా అగ్రగామిగా నిలుస్తూ వస్తుంది. పెద్ద పెద్ద కంపెనీలు రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి క్యూ కడుతున్నాయి.
ఫేస్బుక్ మాతృసంస్ధ మెటా (Meta), గూగుల్ మాతృసంస్ద ఆల్పాబెట్ ఇప్పటివరకూ వేలాది మంది ఉద్యోగులపై వేటు వేశాయి. దిగ్గజ టెక్ కంపెనీలు ఎడాపెడా లేఆఫ్స్కు పాల్పడినా గత ఏడాది అత్యధిక వేతనాలు చెల్లించిన టా�
‘విశ్వగురు’గా మారిన భారత్ ఇప్పుడు ప్రపంచం మొత్తానికి అతిపెద్ద మార్కెట్గా అవతరించింది. తమకు కూడా ఇండియానే అతిపెద్ద మార్కెట్ అని, అక్కడున్న అద్భుతమైన వనరులు, ప్రతిభ, ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా తమ ఉత�
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తొమ్మిదేండ్లు పూర్తిచేసుకుని 10వ వసంతంలోకి అడుగుపెడుతున్నాం. తెలంగాణ దేశంలోనే అతిపిన్న వయస్సు గల రాష్ట్రం. అయినా కూడా... ప్రజాప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్య�