Goods train | జార్ఖండ్లోని గుర్పా రైల్వేస్టేషన్ సమీపంలో బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో 53 వ్యాగన్లు బోల్తాపడ్డాయి. డబ్బాల్లో ఉన్న బొగ్గు నేలపాలయింది.
Maharashtra | మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న గూడ్సు రైలును మరో రైలు ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్ రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి.
కరువులో వాంతి అంటే ఇదే మరి. బొగ్గు కొరత కారణంగా అనేక రాష్ట్రాలు విద్యుత్ సరఫరా విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో బొగ్గు సరఫరా చేసే రైళ్ల సమయం ఆదా కావడానికి కేంద్రం అధిక సంఖ్యలో �
Goods train | పంజాబ్లో ఆదివారం రాత్రి గూడ్స్ రైలు (Goods train) పట్టాలు తప్పింది. రూప్నగర్ వద్ద రైలు పట్టాలపైకి పశువుల మంద రావడంతో లోకో పైలట్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో 16 బోగీలు పట్టాలు తప్పాయి.
Dantewada | ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు అర్ధరాత్రి విధ్వంసం సృష్టించారు. రాష్ట్రంలోని దంతేవాడ (Dantewada) జిల్లా బచేలి-భాన్సీ మార్గం మధ్యలో విశాఖపట్నం వైపు ఇనుప ఖనిజంతో వెళ్తున్న గూడ్స్ రైలును (Goods train) మావోయిస్�
Goods train | ఆంధ్రప్రదేశ్ నుంచి సిమెంట్ లోడుతో వెళ్తున్న గూడ్సు రైలు కేరళలో పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, మరో 11 రైళ్లను అధికారులు రద్దు చేశారు
Train derailed: ఉత్తరప్రదేశ్లో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది ( Train derailed ). ఈ ఘటనలో రైలుపై ఉన్న ఎనిమిది వ్యాగన్లు బోల్తాపడ్డాయి. రైలు అలహాబాద్ నుంచి
వేల్పూర్ : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ గ్రామశివారులో గురువారం గూడ్స్ రైలు ఢీ కొనడంతో 50 గొర్రెలు మృతి చెందాయి. కరీంనగర్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న రైలు మార్గమద్యలో అంక్సా
కామారెడ్డి /విద్యానగర్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్నగర్ రైల్వేగేట్ సమీపంలో బుధవారం నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు బోగీలకు సంబంధించిన క్లిప్పింగ్స్ ఊడిపో
రాజధానిని మించిన వేగంతో దూసుకెళ్లిన గూడ్స్ రైళ్లు | గూడ్సు రైళ్లు దుమ్మురేపాయి. రాజధాని రైలును మించి దాదాపు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లాయి. ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (ఈడీఎఫ్సీ)లో శనివారం