Miryalaguda | నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గూడ్స్ రైలు(Goods train) కింద పడి ఇద్దరు ఆత్మహత్యకు(Commit suicide )పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు ఆదివారం పట్టాలు తప్పింది. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న ఖాళీ గూడ్స్ రైలు.. మధ్యాహ్నం 2:45 నిమిషాలకు విష్ణుపురం రై�
Goods train runs without loco pilot | లోకో పైలట్ లేకుండానే ఒక గూడ్స్ రైలు పట్టాలపై పరుగులు తీసింది. వంద కిలోమీటర్ల వేగంతో సుమారు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఇది చూసి అంతా షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల
బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు ఒక్కసారిగా కుదుపునకు గురై పట్టాలు తప్పింది. ఈ ఘటన చింతకాని మండలం నాగులవంచ-బోనకల్లు గ్రామాల మధ్య 505 కిలోమీటర్ రాయి వద్ద శనివారం ఉదయం చోటు చేసుకుంది.
Goods train | ఖమ్మం జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. శనివారం ఉదయం చింతకాని మండలం పాతర్లపాడు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఖమ్మం నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది.
బీహార్లోని బక్సర్లో (Buxar) వారం తిరగక ముందే మరో రైలు ప్రమాదానికి గురైంది. సోమవారం రాత్రి బక్సర్ పట్టణంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు (Derailed) తప్పింది.
Train Accident | గూడ్స్ రైలు, ప్యాసింజర్ రైలు ఢీకొన్నాయి. (passenger train collides with goods train) ఈ ప్రమాదంలో 30 మందికిపైగా గాయపడ్డారు. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఈ సంఘటన జరిగింది.
Viral video | ఓ మహిళ వెనుకాముందు చూసుకోకుండా రైలు పట్టాలు దాటే ప్రయత్నం చేసింది. కానీ ఇంతలో గూడ్స్ రైలు ఆమె వైపు దూసుకొచ్చింది. రైలు మరీ సమీపంలోకి రావడంతో ఆమె తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.
భారతీయ రైల్వే చరిత్రలో (Indian Railway) అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని (Odisha) బహనాగ మూడు రైళ్ల ప్రమాదం ఒకటి. గత నెల 2న బహనాగ బజార్ రైల్వేస్టేషన్ (Bahanaga Bazar railway station) సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న (Triple train accident) విషయం తెలిసిందే.
రైల్వే స్టేషన్ నిర్మించి ఏండ్లు గడుస్తున్నా రైలు ప్రయాణం అందుబాటులోకి రాలేదన్న గజ్వేల్ ప్రజల ఆవేదనకు త్వరలోనే పుల్స్టాప్ పడనుంది. మరో రెండు, మూడు నెలల్లోనే కాచిగూడ నుంచి సిద్దిపేట వరకు రైలు ప్రయాణ�
మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కేసముద్రం (Kesamudram) సమీపంలో గూడ్స్ రైలుకు (Goods train) పెను ప్రమాదం తప్పింది. కేసముద్రం-ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య విజయవాడ నుంచి కాజీపేట వెళ్తున్న గూడ్సు రైలు లింకు తెగిపోయింది.
పశ్చిమబెంగాల్లో ఆగి ఉన్న రైలును గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ఈ ఘటన ఆదివారం ఉదయం బంకూరా జిల్లాలోని ఊండా ప్రాంతంలో చోటుచేసుకున్నది.
Goods Train | ఒక గూడ్స్ రైలు (Goods Train) ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టి పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీలో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.