Goods train catches fire | ఒక గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి (Goods train catches fire). ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశాలోని బాలాసోర్కు బొగ్గు రవాణా చేస్తున్న గూడ్స్ రైలు శనివారం ఉదయం రూప్సా �
బాలాసోర్ రైలు దుర్ఘటన జరిగి వారం కూడా కాలేదు, ఒడిశాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం జాజ్పూర్-కోయింజర్ స్టేషన్కు సమీపంలో రైల్వే పనులు చేస్తున్న కొంతమంది కార్మికులపైకి గూడ్స్ రైల్ దూసుకెళ్లి
Goods train | బలమైన గాలికి ఆగి ఉన్న గూడ్స్ రైలు (goods train) కదిలింది. దాని కింద ఉన్న కొందరు కూలీలు మరణించగా మరి కొందరు గాయపడ్డారు. ఒడిశాలోని జాజ్పూర్లో ఈ సంఘటన జరిగింది.
ఒడిశాలోని (Odisha) బాలాసోర్లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదం దేశ చరిత్రలో అతిపెద్దదిగా నిలిచింది. గత శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో బాలాసోర్ (Balasore) సమీపంలోని బహనాగ్ బజార్ (Bahanga Bazar) రైల్వే స్టేషన్ వద్ద యశ్వంత్పూర
Odisha Train Accident | భువనేశ్వర్ : ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహానగా రైల్వేస్టేషన్ వద్ద జరిగిన రైలు ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు ఏం జరిగింది. అసలు రైల్వే ట్రాఫిక్ని ట్రాక్ చేసే వ్యవస్థ సరిగ్గా పన�
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైళ్లు ఒకదానినొకటి ఢీకొనడంతో 70 మందికి పైగా ప్రయాణికులు మరణించగా 350 మందికి పైగా గాయపడ్డారు. గత దశాబ్ద కాలంలో సంభవించిన ఘోర రైలు ప్రమాదాల్లో ఒకటైన ఈ ద�
Odisha | భువనేశ్వర్ : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ఏడు బోగీలు బోల్తా పడ్డాయి. 50
Viral Video | సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఆ రైలు ఇంజిన్ వద్దకు చేరుకున్నారు. చనిపోయిన చిరుత (Leopard) కళేబరాన్ని అక్కడి నుంచి తొలగించారు. పోస్ట్మార్టం కోసం పులుల చికిత్సా కేంద్రానికి తరలించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా శివలింగాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఛత్తీస్గఢ్లోని బచేలి నుంచి విశాఖకు ముడి ఇనుముతో వెళ్తున్న గూడ్స్ రైలు కిరండోల్- విశాఖ మార్గంలో పట్ట�
డోర్నకల్ రైల్వే జంక్షన్లో గూడ్స్ రైలు వ్యాగన్ల మరమ్మతుల కోసం సిక్లైన్ షెడ్ నిర్మాణం పూర్తయింది. దీంతో పట్టణ ప్రజలు, రైల్వే ఉద్యోగుల ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. సిక్ లైన్ షెడ్ నిర్మాణానికి 2015-16 సంవత�
Odisha | ఒడిశాలోని జాజ్పూర్ జిల్లా కొరాయి రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. సోమవారం తెల్లవారుజామున కొరాయి రైల్వే స్టేషన్లో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో బోగీలు ప్లాట్ఫామ్పై
Goods train | ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని ప్రకటించింది.
Goods train | బుధవారం ఉదయం 6.24 గంటలు. ప్రయాణికులు రైలు కోసం రైల్వే స్టేషన్లో వేచిఉన్నారు. ఇంతలో ఓ రైలు ఇంజిన్ వాయు వేగంతో దూసుకొస్తున్నది. ఇంజిన్కి ఒక్క డబ్బా మాత్రమే ఉన్నది.