వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాగితం తయారీ, వినియోగాన్ని మూడు శ్లాబులుగా వర్గీకరించడం, కాగితంపై 18% పన్ను విధించడం సరికాదని, దీని వల్ల మొత్తం కాగిత పరిశ్రమే కుదుపులకు
GST Council meeting | వస్తు, సేవల పన్ను (GST)కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (GST Council Meeting) మరికాసేపట్లో ప్రారంభం కానుంది.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల హేతుబద్ధీకరణతో రాష్ట్రాలకు రాబడి తగ్గే ప్ర మాదం ఉన్నదని, తెలంగాణకు రూ.7 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు నష్టం జరగవచ్చని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆందోళన వ్యక్తం చేశ
త్వరలో వ్యక్తిగత జీవిత, ఆరోగ్య బీమా పాలసీలకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మినహాయింపు దక్కనున్నది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు రాష్ర్టాలు జై కొడుతున్నట్టు బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య, జీవి�
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానాన్ని హేతుబద్ధీకరించనున్నారు. దీంతో ఇప్పుడున్న ట్యాక్స్ స్లాబులు సగానికి తగ్గిపోనున్నాయి. 2 పన్ను రేట్లనే ఉంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మరి. ఈ మేరకు కేంద్ర ఆర్థ�
GST Collections | జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో వసూలయ్యాయి. రూ.2.37లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో వసూలైనట్లు కేంద్రం గురువారం వెల్లడించింది. గత మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు 1.96లక్షల కోట్లు వసూలైన విషయం
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు భారీగా పెరిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి నెల మార్చిలో రూ.1.96 లక్షల కోట్లమేర వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెల అక్టోబర్లో పెద్ద ఎత్తున నమోదయ్యాయి. ఏకంగా రూ.1.87 లక్షల కోట్లకుపైగా వచ్చాయి. జీఎస్టీ మొదలైన దగ్గర్నుంచి ఇంతలా కలెక్షన్స్ ఉండటం ఇది రెండోసారే కావడం గమనార్హం.
డిమాండ్ నోటీసులు జారీ చేసేందుకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అధికారులకు మరింత సమయం చిక్కింది. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకుగాను వార్షిక రిటర్నుల్లో ఉన్న వ్యత్యాసాలకు సంబంధించి డిమాండ్ నోటీసులు జారీ చేసేందు
దేశ వ్యాప్తంగా వస్తువుల తయారీ, అమ్మకం (అవుట్పుట్, ఇన్పుట్) వంటి వాటిపై వినియోగించేదే వస్తు సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్- జీఎస్టీ). ట్రేడర్స్, రిటైలర్స్, కాంట్రాక్టర్స్ ఇలా విభిన్న వర�
న్యూఢిల్లీ : జూలై నెలలో కేంద్రానికి రూ.1.16లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది జూలైతో పోలిస్తే 33శాతం వృద్ధి నమోదైందని, ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2020 సంవత్సరం జూలైలో
న్యూఢిల్లీ: ఇండియాలో సుమారు మూడు దశాబ్దాల తర్వాత తీసుకొచ్చిన అతిపెద్ద ఆర్థిక సంస్కరణ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ). ఇది తొలిసారి అమలై నాలుగేళ్లవుతోంది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మ