Gold Seized: ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు సుమారు 7.94 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. ఏప్రిల్ 8 నుంచి 10వ తేదీ మధ్య ఈ గోల్డ్ను పట్టుకున్నారు. సీజ్ చేసిన బంగారం ధర సుమారు 4.69 కోట్లు ఉంటుందని అంచనా వేస్తు�
Election Code | పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో రూ.5.73కోట్ల విలువైన బంగారం పట్టుబడిందని ఎస్పీ చంద
Gold Seized | ముంబై ఎయిర్పోర్ట్లో (Mumbai Airport) భారీగా బంగారం పట్టుబడింది (Gold Seized). సుమారు రూ.2 కోట్లకుపైనే విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ (Mumbai Customs) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Gold Seized | ముంబయి ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల రెండు మూడురోజుల వ్యవధిలో 17 వేర్వేరు కేసుల్లో 9.83 కిలోల బంగారంతో పాటు ఐఫోన్లు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకు
శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం రూ.2.9 కోట్ల విలువైన కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు.
Gold Seized | శంషాబాద్లోని రాజీవ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. విమానాల్లో దుబాయి నుంచి వ్యక్తిన నలుగురి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట�
Gold Seized | శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి బంగారాన్ని గుర్తించారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఫ్లయింగ్ స్కాడ్ అధికారులు రూ.20,30,83,018 సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో తొమ్మిది మంది ఫ్లయింగ్ స్కాడ్ బృందం విస్తృతంగా తనిఖీలు చేపడుతూ.. �
Gold Seized | శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయి నుంచి హైదరాబాద్కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి దా�
దేశంలోకి బంగారం స్మగ్లింగ్ చేసే ఇద్దరు స్మగ్లర్లను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 13 కిలోల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకొన్నట్టు భదోహి జిల్లా ఎస్పీ మీనాక్షి కత్యాన్ శనివారం వెల�