శంషాబాద్ విమానాశ్రయంలో భారీ గా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. బూట్లలో, లగేజీలో, బట్టల మధ్యలో బంగారా న్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు గురువారం అధికారులు తనిఖీలు చేపట
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భారీగా బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. ఈ స్మగ్లింగ్తో సంబంధం ఉన్న ఏడుగుర
gold seized | ఇండియన్ కోస్ట్గార్డ్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంజిలిజెన్స్ సంయుక్త ఆపరేషన్లో 18 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాయి. చైన్నై తీరంలో సముద్రం అడుగు భాగం నుంచి రికవరీ చేశారు.
Gold Seized | శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ మహిళ నుంచి కస్టమ్స్ అధికారులు స్వాధీనం
కాలు చెప్పు చాటున ఒకరు, వీపు మీద అతికించుకొని మరొకరు ఇలా వివిధ మార్గాల్లో అక్రమంగా బంగారం తరలిస్తున్న 10 మందిని శంషాబాద్ ఎయిర్పోర్టులో బుధవారం డీఆర్ఐ అధికారు లు పట్టుకున్నారు. వారి నుంచి మూడు కిలోల బంగ
జైపూర్: రాజస్థాన్లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి వద్ద సుమారు 769.5 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం విలువ సుమారు 41 లక్షలు ఉంటుంది. వైద్య ప
న్యూఢిల్లీ: నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్బీసీసీ) మాజీ ఆఫీసర్ డీకే మిట్టల్ నివాసంలో ఇవాళ ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహించింది. నోయిడాలోని సెక్టర్19లో ఉన్న ఇంట్లో ఈ తనిఖ�
హైదరాబాద్ : శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం పట్టుకున్నారు. దుబాయి నుంచి EK-526 విమానంలో వచ్చిన వ్యక్తి నుంచి 2290 గ్రాముల బ�
మంగుళూరు: కర్నాటకలోని మంగుళూరు విమానాశ్రయంలో కస్టమ్స్ శాఖ అధికారులు ఓ ప్రయాణికుడి వద్ద భారీ స్థాయిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర కన్నడ జిల్లా భత్కల్కు చెందిన ఆ ప్రయాణికుడు �
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడి నుంచి కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ బంగారం మార్కెట్ విలువ రూ.53.77 లక్షలు ఉంటున్నదని పేర్కొన్నారు.