బంగారం మళ్లీ భగ్గుమన్నది. ప్రస్తుత పండుగ సీజన్లో పసిడిని కొనుగోలు చేయాలనుకునేవారికి ధరలు షాకిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు ఒక్కాసారిగా పుంజుకున్నాయి.
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోవడం, దేశీయంగా కొనుగోళ్లు అంతం త మాత్రంగానే ఉండటంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో �
బంగారం ధరలు గురువారం తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.490 దిగి రూ.60,870గా ఉన్నది. 22 క్యారెట్ తులం రేటు రూ.450 పడిపోయి రూ.55,800లుగా నమోదైంది. వెండి ధర సైతం కిలో రూ.1,000 కోల్పోయి రూ.76,500 వద్ద నిలిచింది.
బంగారం ధరలు (Gold prices) ఆకాశాన్నంటడంతో వివాహాల సీజన్లోనూ డిమాండ్ తగ్గింది. తులం బంగారం ధర రికార్డు స్థాయికి చేరడంతో మధ్యతరగతి ప్రజలు అటువైపు కన్నెత్తి చూడాలంటేనే దడుసుకున్నారు. అయితే గత మూడు నాలుగు రోజులుగ�
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీలో తులం బంగారం ధర రూ.330 తగ్గి రూ.61,370కి దిగొచ్చింది. అంతకుముందు ఇది రూ.61,700గా ఉన్నది. వెండి ఏకంగా రూ.1,650 పడిపోయిం రూ.75,950కి తగ్గింది.
పసిడి విక్రయాలకు ధరల పోటు పడింది. దేశీయంగా బంగారం ధరలు రికార్డు స్థాయికి దూసుకుపోవడంతో కొనుగోలుదారులు వెనుకంజవేస్తున్నారు. దీంతో ఈ ఏడాది తొలి త్రైమాసికం(జనవరి-మార్చి)లో పసిడి డిమాండ్ ఏడాది ప్రాతిపదిక�
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీలో తులం ధర రూ. 60 వేల దిగువకు పడిపోయింది. రూ. 510 తగ్గిన తులం గోల్డ్ ధర రూ.59, 940గా నమోదైంది. రూ.920 తగ్గిన కిలో వెండి రూ. 74,680గా నమోదైంది.
బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూపోతున్నాయి. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్లో తులం 24 క్యారెట్ పుత్తడి ధర రూ.60,000 మార్కును దాటేసింది. ఆభరణాల రూపంలో కొన్నా 10 గ్రాములు రూ.55,000 పైనే పలుకుతున్నది. ఈ సమయంలో పసిడిపై పెట్�
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.615 దిగొచ్చి రూ.55 వేల స్థాయికి రూ.55,095కి పడిప�
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.570 తగ్గి రూ.57,150 పలికింది. అంతకుముందు ఇది రూ. 57,730గా ఉన్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి
51 వేల దిగువకు బంగారం రూ.1,000 తగ్గిన కిలో వెండి న్యూఢిల్లీ/హైదరాబాద్, జూలై 15: బంగా రం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.300 తగ్గి రూ.49,970కి దిగింది. పసిడితోపాటు వెండి భారీగా త
న్యూఢిల్లీ, జూన్ 2: గత కొన్ని రోజులుగా స్తబ్ధుగా ఉన్న బంగారం ధరలు మళ్లీ ప్రియమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలు ధరలు భారీగా పుంజుకోవడం, మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పతనమవడం వ
దేశంలో 18% పడిపోయిన డిమాండ్ జనవరి-మార్చిలో 135.5 టన్నులే 8 టన్నులు కొనుగోలు చేసిన ఆర్బీఐ ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక వెల్లడి ‘జనవరిలో బంగారం ధరల పెరుగుదల మొదలైంది. మార్చితో ముగిసిన 3 నెలల్లో 10 గ్రాముల ధర 8 శాతం ప