Suryapet | సూర్యాపేట జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను చింతలపాలెం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. దొంగ నుంచి రూ. 13.5 లక్షల విలువ చేసే 23.3 తులాల బంగారం ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసు
సాక్ష్యాల గదిలోని డబ్బు, బంగారు ఆభరణాలు మాయం కావడాన్ని కోర్టు సిబ్బంది బుధవారం గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
Crime news | ఎయిర్పోర్టుల్లో స్మగ్లింగ్ గూడ్స్ పట్టుబడటం అనేది నిత్యకృత్యంగా మారింది. బంగారం, విదేశీ కరెన్సీ, ఇతర విలువైన వస్తువులు తరలిస్తూ ప్రతిరోజు
ఇంటి యజమాని కళ్లుగప్పి బంగారు ఆభరణాలు తస్కరించిన దంపతులతో పాటు మరో మహిళను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.36 లక్షల విలువజేసే బంగారు బిస్కెట్లు, ఆభరణాలు స్వాధీనం చేసుకొని రిమాండ్కు త
Hyderabad | హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో బంగారం భారీగా మాయమైంది. పని మనిషే బంగారం దొంగిలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమె నుంచి బంగారాన్ని స్వాధీనం
Medak dist | జిల్లా పరిధిలోని తూప్రాన్ పట్టణంలో భారీ చోరీ జరిగింది. మేడోజి వెంకటాచారి అనే వ్యక్తి దొంగలు చోరీ చేశారు. దొంగలు తలుపులు పగులగొట్టి, ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో దాచిన 15 తులాల బంగారం,
West Bengal | ఓ 28 ఏండ్ల యువకుడు ఈజీగా డబ్బును సంపాదించేందుకు మహిళలను టార్గెట్ చేశాడు. మహిళలను పెళ్లి చేసుకొని, వారితో కొద్ది రోజులు కాపురం చేసి నమ్మించేవాడు. ఆ తర్వాత విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ
హైదరాబాద్ : రవీంద్ర భారతి సమీపంలో ఓ బ్యాగు పడిపోయింది. ఆ బ్యాగును ఓ ఆటో డ్రైవర్ తీసుకునేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని డీజీపీ ఆఫీసు వద్ద విధుల్లో ఉన్న పోలీసులు గమనించారు. పోలీసులు ఆ బ్యాగును స్వ
హైదరాబాద్ : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ గజదొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఈ గజదొంగకు సంబంధించిన వివరాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియా�
నల్లగొండ : మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు గొలుసులను అపహరిస్తున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా దొంగల ముఠాను మీడియా ఎదుట ప్రవేశపెట్ట
మారేడ్పల్లి : రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రయాణికుల వద్ద బంగారు ఆభరణాలు చోరీ చేసి తప్పించుకొని తిరుగ�
తన ఆటోలో మరిచిపోయిన బంగారు నగలు, నగదును ప్రయాణికురాలికి అందజేసి.. తన నిజాయితీని చాటుకున్నారు. నగలు, నగదు తనకు తిరిగి అప్పగించడంపై సదరు ప్రయాణికురాలు సంతోషం వ్యక్తం చేసింది.
బంజారాహిల్స్ : అర్థరాత్రి ఒంటినిండా నగలతో మహిళ ఒంటరిగా కనిపించింది.. రోడ్డుమీద నిలబడి లిఫ్ట్ ఇవ్వాలంటూ కోరడంతో ఆమెను స్కూటర్పై ఎక్కించుకున్న ఓ ఆటోడ్రైవర్కు దుర్భుద్ది పుట్టింది. నిర్మానుష్యమైన ప్