ఆర్డర్పై బంగారు ఆభరణాలు తయారుచేస్తానని వాటితో ఉడాయించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఇంతెజార్గంజ్ పోలీస్స్టేషన్లో సీఐ మచ్చ శివకుమార్ వివరాలు వెల్లడించారు.
ప్రియుడు, అక్కతో కలిసి ఓ పనిమనిషి యజమాని ఇంటికే కన్నం వేసి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లింది. యజమాని ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.
జిల్లాలో కస్టమర్లు కోరుకున్న డిజైన్లలో నాణ్యమైన బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు, ప్లాటినం, రత్నాలు, వెండి ఆభరణాలను సరసమైన ధరలో అందుబాటులోకి తెచ్చామని వైభవ్ సంస్థల సీఎండీ మల్లికా రత్నకుమారి గ్రంథి తెలిపార�
Gold ornaments | పెళ్లి వేడుకల్లో 30 తులాలు బంగారం ఆభరణాలను(Gold ornaments) గుర్తుతెలియని వ్యక్తులు అపహరించిన(Theft) సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
Murder Case | కల్వకుర్తిలో ఇటీవల చోటు చేసుకున్న వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కల్వకుర్తి పట్టణంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో
ఎక్కడ దొంగతనం చేసినా.. ఆ వివరాలన్నింటినీ అక్కడి యజమానికి తెలిసేలా చీటీ రాసి ఉంచి.. చోరీల్లోనూ నిజాయితీ ప్రదర్శిస్తున్న ఓ దొంగను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, సరైన పత్రాలు లేని కారణంగా రూ.4.55 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విజయనగర్ కాలనీలో చోరీ కేసును హుమాయూన్నగర్ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఓ పనిమనిషి చోరీకి పాల్పడినట్లు గుర్తించి అదుపులోకి తీసుకొని 47 తులాల బంగారు ఆభరణా�
Jagtial | ఓ మహిళా ప్రయాణికురాలు రూ. 8 లక్షల విలువైన బంగారు ఆభరణాల బ్యాగును బస్సులోనే మరిచిపోయింది. ఆ బ్యాగును గమనించిన ఆర్టీసీ మహిళా కండక్టర్.. ప్రయాణికురాలికి తిరిగి అప్పగించింది.
Delhi Heist: జ్వలరీ షాపులో ప్రవేశించిన దొంగలు ముందుగా సీసీటీవీలను నిర్వీర్యం చేశారు. ఆ తర్వాత ఆ షాపులో ఉన్న స్ట్రాంగ్రూమ్ గోడకు రంధ్రం చేశారు. ఇక ఆ రూమ్లో ఉన్న లాకర్ల నుంచి సుమారు 25 కోట్ల విలువైన ఆభర�
Hyderabad | ఓ మహిళ 16 తులాల బంగారాన్ని ఆటోలో మరిచిపోయారు. బంగారం మిస్ అయిన విషయాన్ని గ్రహించిన మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు గంటల వ్యవధిలోనే గుర్తించి, రికవరీ చేశారు.
Bengaluru Rains | బెంగళూరు (Bengaluru Rains) మహానగరాన్ని గత కొన్ని రోజులుగా ఆకస్మిక వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షానికి పలు కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ వరదల కారణంగా మల్లీశ్వర్ (Malleswar) ప్రాంతం