భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ బుడాపెస్ట్ ర్యాంకింగ్ సిరీస్లో స్వర్ణంతో సత్తాచాటాడు. పురుషుల 57 కిలోల ఫ్రీస్టయిల్ క్యాటగిరీలో అతడు 13-3తో రాబర్ట్ డింగాష్విలి (జర్మనీ)ని ఓడించి పసిడి పతకం నెగ్గాడు.
కొత్తగూడెం, సింగరేణి (నమస్తే తెలంగాణ) కొత్తగూడెం, సింగరేణి ప్రాంతం గర్వించేలా చేశాడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్పూర్ ఐఐటీ విద్యార్థి కంచర్ల ప్రణవ్.
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్4లో భారత మహిళల కాంపౌండ్ జట్టు ఫైనల్ చేరుకొని స్వర్ణ పతకం ముంగిట నిలిచింది. తెలంగాణ యంగ్ ఆర్చర్ తానిపర్తి చికిత, ఏపీ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, ప్రతీక ప్రదీప్తో కూడిన జట్టు
భార త టేబుల్ టెన్నిస్ యువ సంచలనం, 15 ఏండ్ల దివ్యాన్షి భోమిక్ అంతర్జాతీయ వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించింది. డబ్ల్యూటీటీ ఫీడర్ టోర్నీ మహిళల సింగిల్స్, డబుల్స్ టైటిళ్లను గెలుచుకుంది.
బెంగళూరు వేదికగా జరిగిన 8వ ఇండియన్ ఓపెన్ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటారు. గురువారం జరిగిన మహిళల టీ20 రేసును కల్లెడకు చెందిన జివాంజీ దీప్తి 57.84సెకన్లలో ముగించి పసిడి పతక�
భారత ఉషు క్రీడాకారిణి అపర్ణ సాండా ప్రపంచకప్లో స్వర్ణ పతకంతో మెరిసింది. గురువారం జరిగిన మహిళల 52 కేజీల విభాగం ఫైనల్లో అపర్ణ వరుస సెట్లలో డిఫెండింగ్ వరల్డ్ చాంప్, వియత్నాంకు చెందిన తి పువాంగ్ ఎన్గాను
నేపాల్లో ఈ నెల 28న నిర్వహించిన ఇండో-నేపాల్ యూత్ స్పోర్ట్స్ పోటీల్లో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్వాసి మధు ఇండియా తరపున పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాడు.
Pragathi | టాలీవుడ్ నటి ప్రగతి తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, వ్యక్తిగత అభిరుచులు, భవిష్యత్ లక్ష్యాల గురించి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. సినిమా రంగంలో పాత్రకు, డబ్బుకు మధ్య తన ప్రాధాన్యతను వివ�
ఆర్చరీ వరల్డ్కప్ స్టేజ్-1లో భారత్ పసిడి పతకంతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత త్రయం వెన్నెం జ్యోతిసురేఖ, మధుర, ప్రగతి 233-232తో అమెరికాపై ఉత్కంఠ విజయాన్ని సాధించింది.
ఏషియన్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత పతకాల జోరు శుక్రవారం కూడా కొనసాగింది. గురువారం నలుగురు మహిళా బాక్సర్లు పసిడి పతకాలతో మోత మోగించగా పురుషుల 50 కిలోల విభాగంలో విశ్వనాథ్ సురేశ్ కూడా స్వర్ణంతో మెర
అనుకున్నది సాధించడానికి వయసు అడ్డుకాదని మధ్యప్రదేశ్కు చెందిన ఓ మహిళ నిరూపించింది. 78 ఏండ్ల వయసులో ఎం.ఏ మరాఠీ కోర్సులో గోల్డ్ మెడల్ సాధించి.. అందరికీ ఆదర్శంగా నిలిచింది. రిటైర్మెంట్ తర్వాత ఉన్నత విద్య �