ఆసియా క్రీడల ఆరంభానికి ముందే మొదలైన క్రికెట్ పోటీల్లో భారత అమ్మాయిలు మరోసారి పసిడి మోత మోగేంచిందుకే సిద్ధమయ్యారు. మూడేండ్ల క్రితం హాంగ్జౌ (చైనా)లో గత ఎడిషన్లో స్వర్ణం సాధించిన హర్మన్ప్రీత్ కౌర్ సే�
ప్రపంచ రైల్వే టెన్నిస్ చాంపియన్ షిప్లో దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ లాలాగూడ వర్కషాప్లో ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న పీసీ విఘ్నేశ్ స్వర్ణ పతకం సాధించారు. ఈనెల 11 నుంచి 16 వరకు బల్గేరియాలో జ�
కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి భారతి-శంకర్ ద్వితీయ కుమార్తె నల్లవెల్లి ఆనంది అథ్లెటిక్స్ లో ప్రతిభకనబరుస్తూ సత్తా చాటుతోంది. ఆనంది వరుసగా జరుగుతున్న అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటూ వాటి�
ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ స్విమ్మింగ్ టోర్నమెంట్లో కె. మనీశ్ గౌడ్ రెండు స్వర్ణాలు, ఓ రజతంతో మెరిశాడు. సెయింట్ జోసెఫ్ కాలేజ్కు చెందిన మనీశ్ బుధవారం జరిగిన 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఫై�
సీసీఓబీ కప్ అండర్-21 ఫుట్బాల్ చాంపియన్షిప్ను హైదరాబాద్ గ్లోబ్ ఎఫ్సీ కైవసం చేసుకుంది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో గ్లోబ్ ఎఫ్సీ 1-0 గోల్ తేడాతో హైదరాబాద్ స్పోర్టింగ్ ఎఫ్సీపై విజయం సాధించింది. మ్యా
కమాన్పూర్కు చెందిన నల్లవెల్లి ఆనంది రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటింది. 200, 400 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకాలు సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది.
ఒడిషాలో జరిగిన 52వ జూనియర్ నేషనల్ అక్వాటిక్ చాంపియన్షిప్లో తెలంగాణ స్విమ్మర్ శ్రీ నిత్య సాగి స్వర్ణంతో సత్తాచాటింది. మహిళల 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఈవెంట్ ఫైనల్లో నిత్య.. 2 నిమిషాల 24.59 సెకన్లలో లక�
రాష్ట్ర స్థాయి మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో భార్గవ చారి సత్తాచాటాడు. ఆగస్టు 15, 16 తేదీల్లో నిర్వహించిన స్విమ్మింగ్ పోటీల్లో 200 మీటర్ల బ్యాక్ స్ట్రోక్లో భార్గవ చారి బంగారు పతకం, 400 మీటర్ల ఫ్ర�
హనుమకొండలోని జేఎన్ఎం స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ఐదో తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి ఆనంది ప్రతిభ చాటింది. 18 సంవత్సరాల విభాగంలో �
వైకల్యం శరీరానికే తప్ప సాధించాలన్న తపనకు కాదని నిరూపిస్తూ కామన్వెల్త్ గేమ్స్లో భారత పారా అథ్లెట్లు అసాధారణ ప్రదర్శన చేస్తున్నారు. సాధారణ క్రీడాకారులకు ఏమాత్రం తీసిపోని విధంగా పతకాల మోత మోగిస్తున్న�
కామన్వెల్త్ గేమ్స్ తాజా ఎడిషన్లో దేశానికి తొలి స్వర్ణం అందించిన స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను పోటీలకు ముందు బరువు నియంత్రణ ఎలా చేసుకున్నదానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహిళల 48 కిలోల విభా�
కామన్వెల్త్ క్రీడల నాలుగో రోజు భారత వెయిట్లిఫ్టర్లు పతకాల మోత మోగించారు. ఈ క్రీడల్లో హ్యాట్రిక్ స్వర్ణంపై గురిపెట్టిన స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను మరోసారి పసిడితో టోర్నీలో తన ఆధిపత్యాన్న�