కమాన్పూర్కు చెందిన నల్లవెల్లి ఆనంది రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటింది. 200, 400 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకాలు సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది.
ఒడిషాలో జరిగిన 52వ జూనియర్ నేషనల్ అక్వాటిక్ చాంపియన్షిప్లో తెలంగాణ స్విమ్మర్ శ్రీ నిత్య సాగి స్వర్ణంతో సత్తాచాటింది. మహిళల 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఈవెంట్ ఫైనల్లో నిత్య.. 2 నిమిషాల 24.59 సెకన్లలో లక�
రాష్ట్ర స్థాయి మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో భార్గవ చారి సత్తాచాటాడు. ఆగస్టు 15, 16 తేదీల్లో నిర్వహించిన స్విమ్మింగ్ పోటీల్లో 200 మీటర్ల బ్యాక్ స్ట్రోక్లో భార్గవ చారి బంగారు పతకం, 400 మీటర్ల ఫ్ర�
హనుమకొండలోని జేఎన్ఎం స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ఐదో తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి ఆనంది ప్రతిభ చాటింది. 18 సంవత్సరాల విభాగంలో �
వైకల్యం శరీరానికే తప్ప సాధించాలన్న తపనకు కాదని నిరూపిస్తూ కామన్వెల్త్ గేమ్స్లో భారత పారా అథ్లెట్లు అసాధారణ ప్రదర్శన చేస్తున్నారు. సాధారణ క్రీడాకారులకు ఏమాత్రం తీసిపోని విధంగా పతకాల మోత మోగిస్తున్న�
కామన్వెల్త్ గేమ్స్ తాజా ఎడిషన్లో దేశానికి తొలి స్వర్ణం అందించిన స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను పోటీలకు ముందు బరువు నియంత్రణ ఎలా చేసుకున్నదానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహిళల 48 కిలోల విభా�
కామన్వెల్త్ క్రీడల నాలుగో రోజు భారత వెయిట్లిఫ్టర్లు పతకాల మోత మోగించారు. ఈ క్రీడల్లో హ్యాట్రిక్ స్వర్ణంపై గురిపెట్టిన స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను మరోసారి పసిడితో టోర్నీలో తన ఆధిపత్యాన్న�
భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ బుడాపెస్ట్ ర్యాంకింగ్ సిరీస్లో స్వర్ణంతో సత్తాచాటాడు. పురుషుల 57 కిలోల ఫ్రీస్టయిల్ క్యాటగిరీలో అతడు 13-3తో రాబర్ట్ డింగాష్విలి (జర్మనీ)ని ఓడించి పసిడి పతకం నెగ్గాడు.
కొత్తగూడెం, సింగరేణి (నమస్తే తెలంగాణ) కొత్తగూడెం, సింగరేణి ప్రాంతం గర్వించేలా చేశాడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్పూర్ ఐఐటీ విద్యార్థి కంచర్ల ప్రణవ్.
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్4లో భారత మహిళల కాంపౌండ్ జట్టు ఫైనల్ చేరుకొని స్వర్ణ పతకం ముంగిట నిలిచింది. తెలంగాణ యంగ్ ఆర్చర్ తానిపర్తి చికిత, ఏపీ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, ప్రతీక ప్రదీప్తో కూడిన జట్టు
భార త టేబుల్ టెన్నిస్ యువ సంచలనం, 15 ఏండ్ల దివ్యాన్షి భోమిక్ అంతర్జాతీయ వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించింది. డబ్ల్యూటీటీ ఫీడర్ టోర్నీ మహిళల సింగిల్స్, డబుల్స్ టైటిళ్లను గెలుచుకుంది.
బెంగళూరు వేదికగా జరిగిన 8వ ఇండియన్ ఓపెన్ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటారు. గురువారం జరిగిన మహిళల టీ20 రేసును కల్లెడకు చెందిన జివాంజీ దీప్తి 57.84సెకన్లలో ముగించి పసిడి పతక�