వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పనికిర గ్రామంలో శుక్రవారం ఉదయం ఇద్దరు గుర్తుతెలియని ఆగంతకులు మాస్కులు, హెల్మెట్ ధరించి ఓ ఇంట్లోకి చొరబడి మహిళను బెదిరించి రూ.02. 32 లక్షల విలువైన బంగారు నగలను దోచుకెళ్లినట్లు �
అర్ధరాత్రి వంటగది కిటికీ లో నుంచి ఇంట్లో చొరబడిన దొంగలు 67 తులాల బంగారు ఆభరణాలు రూ.రెండు లక్షల నగదును అపహరించుకుపోయిన ఘటన చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వృద్ధ దంపతులను హత్య చేసిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాలానగర్ డిసీసీ సురేష్ కుమార్, ఇన్ స్పెక్టర్ రాహుల్ దేవ్ కథనం ప్రకారం... అల్వాల్ సూర్యనగర్లో కనకయ్య, రాజమ్మలు భవనంలో వా
శుభకార్యాలకు బంగారం ఆభరణాలు చేయించేందుకు డబ్బులిచ్చిన వారిని, నగలు తాకట్టు పెట్టి నగదు తీసుకున్నవారిని, వడ్డీకి డబ్బులు తీసుకున్న వారిని బురిడీ కొట్టించి పారిపోయిన జై భవానీ జ్యువెల్లర్స్ యజమానులు జి�
Theft | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాజులుపేట్ ఏరియాలో ఓ తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి బంగారం, నగదు దోచుకు వెళ్లారు. విద్యుత్ శాఖలో లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్న అజిత్ సింగ్ అనే వ్యక్తి మంగళవారం ఇంటి�
ఆర్సీపురం డివిజన్లోని సాయినగర్కాలనీలో ఆదివారం భారీ చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లోని వారు గాఢ నిద్రలో ఉండగా దుండగుడు మరో బెడ్రూంలోకి వెళ్లి దొంగతనానికి పాల్పడ్డాడు. సాయినగర్కాలనీ�
బంగారం కడ్డీలపై కూడా హాల్మార్కింగ్ తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఏర్పాటు చేసిన రత్నాలు-ఆభరణాల సమా
Hallmarking Gold Rules | దేశవ్యాప్తంగా చాలాచోట్ల హాల్మార్కింగ్ లేని బంగారు ఆభరణాలను చాలాచోట్ల విక్రయాలు సాగుతున్నాయి. తాజాగా పలు రాష్ట్రాల్లోని 18 జిల్లాల్లో హాల్మార్కింగ్ లేని బంగారు ఆభరణాలను విక్రయించబోమని కే�
దసరా సెలవులు వచ్చాయి.. ఊర్లు, విహారయాత్రలు, బంధువుల ఇండ్లకు కుటుంబంతో సహా ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి.. దొంగలు ఇదే అదునుగా భావించి ఇంటి తాళం పగులకొట్టి చోరీకి పాల్పడే అవకాశం ఉంటుంది.
Medchal | మేడ్చల్ పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇద్దరు దొంగలు జగదాంబ బంగారం షాపులోకి చొరబడి.. బంగారం, నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యజమానిపై కత్తితో దాడి చేశారు.
సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న బంగారు ఆభరణాలను సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం అప్పర్ ట్యాంక్బండ్ వద్ద దోమల్గూడ పోలీసులు ఒక ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేశారు.
Crime news | మేడ్చల్ మల్కాజిగిరి(Medchal malkajgiri) జిల్లాలో ఓ దొంగ రెచ్చిపోయాడు. ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేసి కత్తితో దాడికి పాల్పడి(Thug attacked) బంగారు ఆభరణాలతో (Gold jewelry) పరారయ్యాడు.
తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడి అందినకాడికి దోచుకెళ్లిన ఘట న జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. బాధితుడి కథనం మేరకు.. జిల్లా కేంద్రానికి చెందిన రాజేశ్ వ్యక్తిగత పని నిమిత్తం తన కుటుంబసభ్యులతో