తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడి అందినకాడికి దోచుకెళ్లిన ఘట న జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. బాధితుడి కథనం మేరకు.. జిల్లా కేంద్రానికి చెందిన రాజేశ్ వ్యక్తిగత పని నిమిత్తం తన కుటుంబసభ్యులతో
నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ముబారక్నగర్లో ఆదివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న రెండిండ్లలో చోరీకి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
బంగారు నగలు, కళాఖండాలకు సంబంధించి తప్పనిసరి హాల్మార్కింగ్ను దేశవ్యాప్తంగా 16 రాష్ర్టాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలోని మరో 55 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. శుక్రవారం వినియోగదారుల వ్యవహార
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ నగల దుకాణం చోరీ కేసు నిందితులు పోలీసులకు చిక్కారు. మహారాష్ట్రలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ తీసుకొచ�
రెండో విడత కింద బంగారు నగలకు జూన్ 1 నుంచి హాల్మార్క్ తప్పనిసరి కానున్నదని కేంద్రం వెల్లడించింది. బంగారు ఆభరణాల నాణ్యత తెలిపేదే హాల్మార్క్. 2021 జూన్ 16 వరకు ఈ హాల్మార్క్ అనేది స్వచ్ఛందంగా ఉండేది. తొలి