Vigilance Raids: ఒడిశాలోని జేయ్పోర్ డిప్యూటీ రేంజర్ రామ చంద్ర నేపాక్ ఇండ్లపై ఇవాళ విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. అతని ఫ్లాట్లో ఉన్న ఓ సీక్రెట్ లాకర్ నుంచి 1.4 కోట్ల నగదు సీజ్ చేశారు. ఇంకా 4 బంగారు బిస
Gold biscuits | బంగ్లాదేశ్ (Bangladesh) నుంచి భారత్ (India) లోకి అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సరిహద్దుల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.10 కోట్ల విలువైన 1.167 కిలోల బంగార�
తన వద్ద బంగారు కడ్డీలు ఉన్నాయంటూ నమ్మించి తక్కువ ధరకు అమ్ముతానంటూ బురిడీ కొట్టించేందుకు యత్నించిన ఓ మోసగాడిని అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన ఓ వ్యాపారి పోలీసులకు అప్పగించిన ఘటన ఫిలింనగర్ పోలీస్స్టే�
ఐటీ అధికారులమంటూ సికింద్రాబాద్ పాట్ మార్కెట్లోని నగల దుకాణంలో బంగారు బిస్కెట్లు దోచుకెళ్లిన కేసులో పోలీసులు తాజాగా శుక్రవారం మరో నలుగురిని అరెస్టు చేశారు.
అది ప్రభుత్వ కార్యాలయం. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆ ఆఫీస్పై పోలీసులు దాడిచేశారు. కార్యాలయంలోని ఓ గదిలో ఉన్న కబ్బోర్డులో బ్యాగును గుర్తించారు. తెరచిచూస్తే అధికారులే విస్తుపోయారు.
పశ్చిమబెంగాల్లో రూ.4.5 కోట్ల విలువైన బంగారం బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. బంగ్లాదేశ్ మీదుగా త్రిపుర నుంచి బెంగాల్కు వస్తున్న అంతర్జాతీయ బస్సును అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రూ.4.5 �
రూ 5 కోట్ల విలువైన 81 గోల్డ్ బిస్కెట్లను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సిబ్బంది అరెస్ట్ చేసిన ఘటన సోమవారం బెంగాల్లోని నదియాలో వెలుగుచూసింది.
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో గురువారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 6 బంగారం బిస్కెట్లను అధికారులు గుర్తించి, సీజ్ చేశారు. దుబాయ్ ప్
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో భారీగా బంగారం పట్టుబడింది. నార్త్ 24 పరగణా జిల్లాలోని ఇండియా – బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ఇచ్చామతి నది వద్ద బీఎస్ఎఫ్ బలగాలు గురువారం ఉదయం తనిఖీలు నిర్వహి�
Gold biscuits | రాజస్థాన్లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
జైపూర్: బంగారం అక్రమ రవాణా ప్రయత్నం బెడిసి కొట్టింది. షేవింగ్ చేసుకునే ట్రిమ్మర్లో దాచిన గోల్డ్ బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రాజస్థాన్లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివ�
సిరుల తల్లి, సౌభాగ్యాల కల్పవల్లి లక్ష్మీదేవికి ఇంగ్లండ్లోనూ అపార గౌరవం దక్కింది. దీపావళి అమ్మకాల కోసం ఆ దేశంలోని రాయల్ మింట్ తొలిసారిగా లక్ష్మీదేవి బొమ్మ ఉన్న బంగారం బిస్కెట్లను విడుదల చేసింది. సెప్�