NIT-Calicut Professor | మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేను నిట్ ప్రొఫెసర్ ప్రశంసించింది. దీనిపై కేసు నమోదుకావడంతో అరెస్టైన ఆమె బెయిల్పై విడుదలైంది. అయితే ఆ మహిళా ప్రొఫెసర్ను ప్రస్తుతం డీన్గా నియమించారు. ఈ నేపథ్య�
నాథూరామ్ గాడ్సే పేల్చిన బుల్లెట్ వల్ల గాంధీజీ చనిపోలేదని వీర్ సావరర్ మునిమనవడు రంజిత్ సావరర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో దర్యాప్తు సరిగ్గా జరుగలేదని, అందుకే గాంధీ హత్యతో నెహ్రూ కుటుంబానికి ఎ�
దేశంలో విద్వేషం, హింసాత్మక ఆలోచనలపై అత్యవసరంగా పోరాడాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ పేర్కొన్నారు. పుణెలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రస్తుత
జాతిపిత మహాత్మా గాంధీ చరిత్రను వక్రీకరించే కుట్ర జరుగుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ మరణంలో వాస్తవాలు నేటి తరానికి తెలియాల్సిన అవస�
Minister KTR | 75 ఏండ్ల క్రితం స్వతంత్ర భారతదేశంలో ఇదే రోజున గాంధీని గాడ్సే చంపారని, అప్పుడే ఈ దేశంలో ఉగ్రవాదం తన క్రూర రూపాన్ని చూపిందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే ఫొటోతో అఖిల భారతీయ హిందూ మహాసభ తిరంగా మార్చ్ చేపట్టింది. ఓ వాహనంపై గాడ్సే పెద్ద ఫొటో పెట్టి ఊరేగింపు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఉత్తరప్రదేశ్లో�
కర్నాటక ఉడిపి జిల్లాలో నూతనంగా నిర్మించిన రోడ్డుకు నాథూరాం గాడ్సే రోడ్డు పేరుతో వెలిసిన సైన్బోర్డు కలకలం రేపింది. మహాత్మా గాంధీ హంతకుడు గాడ్సే పేరుతో సైన్ బోర్డు ఏర్పాటు చేయడం గమనించిన గ్ర
ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో)లో గాడ్సే భక్తులు ఉన్నారని గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ అన్నారు. అస్సాం పోలీసులు తనను అరెస్టు చేయడం ముందస్తు కుట్ర అని, దీనికి పీఎంవోనే సూత్రధారి అని ఆరోపించారు. పర�
సామ్నా సంపాదకీయంలో శివసేన బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడింది. బీజేపీ నేతలు నాథురాం గాడ్సేను ఓ వైపు కీర్తిస్తూనే.. విదేశీ ప్రతినిధులను మాత్రం సబర్మతీ సందర్శన నిమిత్తం తీసుకెళ్తారని ఎద్దేవా చేస�
రాయ్పూర్, డిసెంబర్ 27: ప్రముఖ మత గురువు కాళీచరణ్ మహారాజ్.. మహాత్మాగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘గాంధీని చంపినందుకు గాడ్సేకు సెల్యూట్’ అంటూ గాడ్సేను పొగిడారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ల�