వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గోదావరి జలాలను తాగునీటి అవసరాలకే ప్రాధాన్యమిస్తూ వినియోగించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. కొణిజర్ల మండలం పల్లిపాడు ఏన్కూరు మార్గంలో నిమ్మవాగు ద్వారా వైరా చెరు
BRS Protest | వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలానికి గోదావరి జలాలను వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం రైతులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
GRMB Meeting | గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) ఈ నెల 18వ తేదీన నిర్వహించ తలపెట్టిన 18వ బోర్డు సమావేశం వాయిదాపడింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు బోర్డు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.
‘తెలంగాణ నీటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మౌనం వెనుక మర్మమేమిటి? ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకేనా? ఇంకేదైనా మతలబు ఉన్న దా?’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్
Kaleshwaram | ఒకే వరదకాలువ. ఏకకాలంలో ఎగువనున్న ఎస్సారెస్పీ వైపు, దిగువన మధ్యమానేరు వైపు గోదావరి జలాలు పరుగులు పెడుతున్న దృశ్యాలు. గడిచిన మూడు రోజులుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలాలను మధ్యమానేరుకు ఎత్తిపోస్త
Yellampalli Project | కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధ లింక్ -2 ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది పంప్ హౌస్ ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.
దేవాదుల ఎత్తిపోతల పథకం పరిధిలోని చలివాగు ప్రాజెక్టు నిండా నీళ్లున్నా ఆయకట్టు పొలాలు మాత్రం బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. వానకాలం మొదలై నెలన్నర గడిచినా వేల ఎకరాల్లో ఇంకా సాగు మొదలు కాలేదు. ఓ వైపు దేవాదుల న
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కమ్మునూర్ శివారులోని గోదావరి నీరు లేక వెలవెలబోతున్నది. ఏటా జూలై చివరి వారంలో కమ్మునూర్ గోదావరి తీరం వరద ప్రవాహంతో కళకళలాడుతుండేది.
కాంగ్రెస్ మంత్రి లక్ష్మణ్ కుమార్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు యాగాలు, హోమాలు చేసినంత మాత్రాన సాగునీళ్లు రావని, కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోసి సాగునీటిని అందించ�
Banakacherla Project | అనుకున్నదే జరిగింది. బనకచర్లకు రేవంత్ సర్కార్ సహకరిస్తున్నదనే విషయం మరోసారి సుస్పష్టమైంది. అనేక లోపాలతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని అత్యున్నత ధర్మాసనమే తేల్చిచెప్పి�
‘వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను మళ్లించి రైతుల గోస తీర్చాలన్నదే బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్రావు ఆరాటం. అందుకే మూడు నెలలు ఇరిగేషన్ మంత్రిగా అవకాశమిస్తే చేసి చూపుతానని సవాల్ విసిర
Suryapet : కన్నెపల్లి పంప్హౌస్ను తక్షణమే ప్రారంభించి.. ఎండిపోతున్న ఆయకట్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను విడుదల చేయాలని రైతులు, బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు.
గోదావరి, కృష్ణా నదుల్లో ఉన్న నీటిలభ్యతపై లెక్కలు తీసేందుకు కేంద్రం మరోసారి సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఆయా బేసిన్ల పరిధిలోని రాష్ర్టాలకు ఇదే విషయమై తాజాగా నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్