భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. 56.7 అడుగుల గరిష్ఠ నీటిమట్టం వరకు చేరిన గోదావరి క్రమేపీ తగ్గుతూ ఆదివారం రాత్రి 10 గంటలకు 40.90 అడుగులకు తగ్గడంతో మూడు ప్రమాద హెచ్చరికలను భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్�
ఎగువన కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం 29 అడుగులకు చేరి, సాయంత్రం నుంచి తగ్గుముఖం పట్టింది. బుధవారం రాత్రి 16.30 అడుగుల వద్ద ప్రవహించి, గురువారం ఉదయం 6 గంటలకు 25.40 అడుగులకు చేరింది.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. గోదావరి వరద పరిస్థితి, చేపట్టా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమం గా పెరుగుతోంది. గోదావరి-ప్రాణహిత నదులు కలిసి 1,54,700 క్యూసెకుల నీటితో ప్రవహిస్తున్నాయి. ప్రస్తు తం నది 6.78 మీటర్ల ఎత్తులో
harish rao | తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి నీటిని కిందకి వదులుతున్నాడని ఫైర్ అయ్యారు..
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో సముద్రాన్ని తలపించిన గోదావరి.. నేడు రేవంత్రెడ్డి పాలనలో ఏడారిగా మారిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మంచిర్యాల పర్యటనకు వెళ్�
ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే భారీ వర్షాలు, వరదల వల్ల తెలంగాణ భూభాగంలోని భద్రాచలం పరిసరాల్లోని గోదావరి తీర ప్రాంతంలో పెను విధ్వంసం జరుగనున్నది. ఈ వాస్తవాన్ని కేంద్ర, రాష్ట్ర ప్ర�
కోటపల్లి మండలానికి ఆనుకొని ఉన్న ప్రాణహిత, గోదావరి నదుల నుంచి రాత్రి పూట ఇసుక యథేచ్ఛగా తరలిపోతున్నది. స్వయంగా మైనింగ్ మంత్రి వివేక్ నియోజకవర్గం నుంచే మాఫియా ఇసుక తరలిస్తుండగా, యంత్రాంగం చూసీ చూడనట్లు వ
ధర్మపురి గోదావరిలో ఇసుక తుపాన్ చెలరేగింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన అక్రమ దందా.. జగిత్యాల జిల్లా రాజకీయాలను కుదిపేస్తున్నది. ఒకప్పుడు నదీ తీరం వరకే పరిమితమైనా.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా దుమారం రేపుత�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. సరిగ్గా 2:30 గంటలకు స్వల్పంగా భూమి కంపించిందని, రిక్టర్ స్కేల్పై 3.8 నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, బూర
గోదావరి తీరం ఆనుకొని ఉన్న ధర్మపురి మండలంలో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. నది ఒడ్డున ఉన్న ఆరెపల్లి గ్రామం అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. ఈ గ్రామ ఒడ్డు నుంచి అవతలి ఒడ్డు దాకా దాదాపు రెండుకిలోమీటర్లకు పైనే న
Papikondalu tour | రెండు తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు అధికారులు ఒక చేదువార్త చెప్పారు. గోదావరి నదిలో అత్యంత ఆదరణ పొందిన 'పాపికొండలు విహారయాత్ర' ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జలవనరుల శాఖ ప్రకటించింది. ప్రస్త�
ఇసుక దందాకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. వాగులు, వంకలే కాదు.. గోదావరి నదిని సైతం వదలడంలేదు. నదీగర్భం నుంచి మరీ వెలికితీస్తూ, అక్రమంగా రవాణా చేస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. గోదావరి నదిలో అడుగు భాగాన ఉన్న �