కృష్ణా జలాలపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి శనివారం మధ్యాహ్నం అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో సగం మంది కాం గ్రెస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. చివరకు కొంతమంది మంత్రులు కూడా గైర్
సహజ సిద్ధమైన లక్క పొగ శనివారం గోదావరిఖని నగరంను ఆవహించింది. అర్ధరాత్రి నుంచి మొదలు శనివారం ఉదయం 9 గంటల దాకా అదృశ్య వాతావరణం కేంద్రీకృతమైంది. సహజంగా అరకు లోయలో ఆవిష్కృతమయ్యే ఇలాంటి అదృశ్య వాతావరణం శనివార�
Committee | కృష్ణా, గోదావరి నదుల నీటి పంపకాలపై తెలుగు రాష్ట్రాల మధ్య సుధీర్ఘకాలంగా వివాదం కొనసాగుతున్నది. ఈ వివాదం పరిష్కారం కోసం మరో ప్రయత్నంగా కేంద్ర జలసంఘం ఒక కమిటీని నియమించింది.
ఆంధ్రప్రదేశ్లో బనకచర్ల ప్రాజెక్టు నిర్మించుకుంటే తప్పేంటీటి? అని అధికార టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేసీఆర్పై దుర
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. మండలంలోని యంచ గోదావరి నదిలో ఆదివారం ఓ నవజాత శిశువు మృతదేహం స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్సై యాదగిర�
ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి వెడల్పు 1.6 కిలోమీటర్లు. అక్కడి నుంచి దిగువకు వెళ్లే కొద్దీ వెడల్పు తగ్గుతూ ఉంటుంది. మొత్తంగా పాపికొండలకు చేరేసరికి గోదావరి వెడల్పు 750-800 మీటర్లకు కుంచించుకుపోతుంది. పాపికొం�
Banakacherla | నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్డబ్ల్యూడీఏ) ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన పెట్టింది. పోలవరం నుంచే గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాలని, తద్వారా బనకచర్ల
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ గోదావరి నదిలో దూకేందుకు యత్నించగా పోలీసులు, స్థానికులు కాపాడిన ఘటన భద్రాద్రి జిల్లా భద్రాచలంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. సదరు మహిళ మాత్రం కానిస్టేబుల్ దూషించడంతో
బాసర సరస్వతీ క్షేత్రం బుధవారం మహిమానిత్వం అయింది. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని బాసర గోదారమ్మకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
Harish Rao | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు.. నల్లమల పిల్లి అని మాజీ మంత్రి హరీశ్రావు సెటైర్లు వేశారు. కింద గోదావరి నీళ్లు ఏపీ తీసుకుపోతే.. పైన కృష్ణా నీళ్లు కర్ణాటక తీసుకుపోతే, మన బ్రతుకు ఏం క�
Harish Rao | బనకచర్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించడం లేదు..? అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. బనకచర్ల డీపీఆర్ అప్రైజల్పై సీఎం రేవంత్ ఎందుకు స్పందించడం లేదని హరీ
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది గోదావరి వరద భద్రాద్రి ఏజెన్సీ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆ వరదంతా గోదావరిలోకి వచ్చి చేరుతోంది. దీంతో భద్రాచలం వద్ద ప్రవాహం పెరుగుత
భద్రాచలం వద్ద గోదావరి తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 43 అడుగులు దాటి ప్రవహిస్తోంది. దీంతో కలెక్టర్ జితేశ్ వి పాటిల్ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసి జిల్లా యంత్రాంగాన్ని అప్�