harish rao | తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి నీటిని కిందకి వదులుతున్నాడని ఫైర్ అయ్యారు..
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో సముద్రాన్ని తలపించిన గోదావరి.. నేడు రేవంత్రెడ్డి పాలనలో ఏడారిగా మారిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మంచిర్యాల పర్యటనకు వెళ్�
ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే భారీ వర్షాలు, వరదల వల్ల తెలంగాణ భూభాగంలోని భద్రాచలం పరిసరాల్లోని గోదావరి తీర ప్రాంతంలో పెను విధ్వంసం జరుగనున్నది. ఈ వాస్తవాన్ని కేంద్ర, రాష్ట్ర ప్ర�
కోటపల్లి మండలానికి ఆనుకొని ఉన్న ప్రాణహిత, గోదావరి నదుల నుంచి రాత్రి పూట ఇసుక యథేచ్ఛగా తరలిపోతున్నది. స్వయంగా మైనింగ్ మంత్రి వివేక్ నియోజకవర్గం నుంచే మాఫియా ఇసుక తరలిస్తుండగా, యంత్రాంగం చూసీ చూడనట్లు వ
ధర్మపురి గోదావరిలో ఇసుక తుపాన్ చెలరేగింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన అక్రమ దందా.. జగిత్యాల జిల్లా రాజకీయాలను కుదిపేస్తున్నది. ఒకప్పుడు నదీ తీరం వరకే పరిమితమైనా.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా దుమారం రేపుత�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. సరిగ్గా 2:30 గంటలకు స్వల్పంగా భూమి కంపించిందని, రిక్టర్ స్కేల్పై 3.8 నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, బూర
గోదావరి తీరం ఆనుకొని ఉన్న ధర్మపురి మండలంలో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. నది ఒడ్డున ఉన్న ఆరెపల్లి గ్రామం అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. ఈ గ్రామ ఒడ్డు నుంచి అవతలి ఒడ్డు దాకా దాదాపు రెండుకిలోమీటర్లకు పైనే న
Papikondalu tour | రెండు తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు అధికారులు ఒక చేదువార్త చెప్పారు. గోదావరి నదిలో అత్యంత ఆదరణ పొందిన 'పాపికొండలు విహారయాత్ర' ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జలవనరుల శాఖ ప్రకటించింది. ప్రస్త�
ఇసుక దందాకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. వాగులు, వంకలే కాదు.. గోదావరి నదిని సైతం వదలడంలేదు. నదీగర్భం నుంచి మరీ వెలికితీస్తూ, అక్రమంగా రవాణా చేస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. గోదావరి నదిలో అడుగు భాగాన ఉన్న �
దైవ దర్శనానికి వచ్చిన స్నేహితులు స్నానం చేసేందుకు గోదావరి నదిలోకి దిగగా ఐదుగురు గల్లంతయ్యారు. ముగ్గురి మృతదేహాలు లభ్యంకాగా.. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన భద్రాచలం సరిహద్దు ఆంధ్ర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనార్థం వచ్చిన ఐదుగురు యువకులు భద్రాచలంలో ఉంటున్న వారిద్దరి స్నేహితులతో కలిసి ఏడుగురు విద్యార్థులు గోదావరి నద
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతుండడంతో సాగుకు నీరు అందక పంటలు వట్టిపోతున్నాయి. కేసీఆర్ సర్కారు హయాంలో నిండుకుండలా ప్రవహించిన గోదావ
ఎండా కాలం మహారాష్ట్రలోని పైఠణ్ పట్టణ వాసులకు బంగారం తదితర విలువైన వస్తువులను కానుకలుగా ప్రసాదించే సమయం! ఇక్కడ గోదావరి నదిలో నీటి ప్రవాహం తగ్గినప్పుడల్లా ఈ పవిత్ర పట్టణం, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వలల