కోటపల్లి మండలానికి ఆనుకొని ఉన్న ప్రాణహిత, గోదావరి నదుల నుంచి రాత్రి పూట ఇసుక యథేచ్ఛగా తరలిపోతున్నది. స్వయంగా మైనింగ్ మంత్రి వివేక్ నియోజకవర్గం నుంచే మాఫియా ఇసుక తరలిస్తుండగా, యంత్రాంగం చూసీ చూడనట్లు వ
ధర్మపురి గోదావరిలో ఇసుక తుపాన్ చెలరేగింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన అక్రమ దందా.. జగిత్యాల జిల్లా రాజకీయాలను కుదిపేస్తున్నది. ఒకప్పుడు నదీ తీరం వరకే పరిమితమైనా.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా దుమారం రేపుత�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. సరిగ్గా 2:30 గంటలకు స్వల్పంగా భూమి కంపించిందని, రిక్టర్ స్కేల్పై 3.8 నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, బూర
గోదావరి తీరం ఆనుకొని ఉన్న ధర్మపురి మండలంలో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. నది ఒడ్డున ఉన్న ఆరెపల్లి గ్రామం అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. ఈ గ్రామ ఒడ్డు నుంచి అవతలి ఒడ్డు దాకా దాదాపు రెండుకిలోమీటర్లకు పైనే న
Papikondalu tour | రెండు తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు అధికారులు ఒక చేదువార్త చెప్పారు. గోదావరి నదిలో అత్యంత ఆదరణ పొందిన 'పాపికొండలు విహారయాత్ర' ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జలవనరుల శాఖ ప్రకటించింది. ప్రస్త�
ఇసుక దందాకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. వాగులు, వంకలే కాదు.. గోదావరి నదిని సైతం వదలడంలేదు. నదీగర్భం నుంచి మరీ వెలికితీస్తూ, అక్రమంగా రవాణా చేస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. గోదావరి నదిలో అడుగు భాగాన ఉన్న �
దైవ దర్శనానికి వచ్చిన స్నేహితులు స్నానం చేసేందుకు గోదావరి నదిలోకి దిగగా ఐదుగురు గల్లంతయ్యారు. ముగ్గురి మృతదేహాలు లభ్యంకాగా.. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన భద్రాచలం సరిహద్దు ఆంధ్ర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనార్థం వచ్చిన ఐదుగురు యువకులు భద్రాచలంలో ఉంటున్న వారిద్దరి స్నేహితులతో కలిసి ఏడుగురు విద్యార్థులు గోదావరి నద
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతుండడంతో సాగుకు నీరు అందక పంటలు వట్టిపోతున్నాయి. కేసీఆర్ సర్కారు హయాంలో నిండుకుండలా ప్రవహించిన గోదావ
ఎండా కాలం మహారాష్ట్రలోని పైఠణ్ పట్టణ వాసులకు బంగారం తదితర విలువైన వస్తువులను కానుకలుగా ప్రసాదించే సమయం! ఇక్కడ గోదావరి నదిలో నీటి ప్రవాహం తగ్గినప్పుడల్లా ఈ పవిత్ర పట్టణం, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వలల
Harish Rao : బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అన్నివిధాలా అండగా నిలిస్తే కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఏమీ పట్టనట్టుగా ఉంటోందని ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు.
కృష్ణా జలాలపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి శనివారం మధ్యాహ్నం అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో సగం మంది కాం గ్రెస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. చివరకు కొంతమంది మంత్రులు కూడా గైర్
సహజ సిద్ధమైన లక్క పొగ శనివారం గోదావరిఖని నగరంను ఆవహించింది. అర్ధరాత్రి నుంచి మొదలు శనివారం ఉదయం 9 గంటల దాకా అదృశ్య వాతావరణం కేంద్రీకృతమైంది. సహజంగా అరకు లోయలో ఆవిష్కృతమయ్యే ఇలాంటి అదృశ్య వాతావరణం శనివార�