Banakacherla | నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్డబ్ల్యూడీఏ) ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన పెట్టింది. పోలవరం నుంచే గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాలని, తద్వారా బనకచర్ల
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ గోదావరి నదిలో దూకేందుకు యత్నించగా పోలీసులు, స్థానికులు కాపాడిన ఘటన భద్రాద్రి జిల్లా భద్రాచలంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. సదరు మహిళ మాత్రం కానిస్టేబుల్ దూషించడంతో
బాసర సరస్వతీ క్షేత్రం బుధవారం మహిమానిత్వం అయింది. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని బాసర గోదారమ్మకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
Harish Rao | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు.. నల్లమల పిల్లి అని మాజీ మంత్రి హరీశ్రావు సెటైర్లు వేశారు. కింద గోదావరి నీళ్లు ఏపీ తీసుకుపోతే.. పైన కృష్ణా నీళ్లు కర్ణాటక తీసుకుపోతే, మన బ్రతుకు ఏం క�
Harish Rao | బనకచర్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించడం లేదు..? అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. బనకచర్ల డీపీఆర్ అప్రైజల్పై సీఎం రేవంత్ ఎందుకు స్పందించడం లేదని హరీ
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది గోదావరి వరద భద్రాద్రి ఏజెన్సీ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆ వరదంతా గోదావరిలోకి వచ్చి చేరుతోంది. దీంతో భద్రాచలం వద్ద ప్రవాహం పెరుగుత
భద్రాచలం వద్ద గోదావరి తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 43 అడుగులు దాటి ప్రవహిస్తోంది. దీంతో కలెక్టర్ జితేశ్ వి పాటిల్ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసి జిల్లా యంత్రాంగాన్ని అప్�
మంచిర్యాల వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 525532 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు నుంచి నాలుగువేల క్యూసెక్కులు, క్యాచ్మెంట్ ద్వారా 196532 కూసెక�
గోదావరి నదికి వరదలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. శనివారం ములుగు జిల్లా వాజేడులో మధ్యాహ్నం ఒంటి గంటవరకు గోదావరి 14.920 మీటర్లకు తగ్గినట్టే తగ్గి సాయంత్రం 6 గంటలకు 15.180 మీటర్లకు పెరిగింది.
అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలను ముంచెత్తుతున్నది. బుధవారం రాత్రి నుంచి వర్షం పడుతుండగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రాజెక్టుల్లో�
బాసర వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న భారీ వరద నీటితో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.
ఈ వానకాలం సీజన్లో గోదావరి నది నాలుగోసారి ఉగ్రరూపం దాల్చింది. మండలంలోని కందకుర్తి గ్రామాన్ని తాకుతూ వరద ప్రవహిస్తున్నది. మహారాష్ట్రలోని విష్ణుపురి, గైక్వాడ్, ఫైఠాన్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతోపాటు న