గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది గోదావరి వరద భద్రాద్రి ఏజెన్సీ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆ వరదంతా గోదావరిలోకి వచ్చి చేరుతోంది. దీంతో భద్రాచలం వద్ద ప్రవాహం పెరుగుత
భద్రాచలం వద్ద గోదావరి తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 43 అడుగులు దాటి ప్రవహిస్తోంది. దీంతో కలెక్టర్ జితేశ్ వి పాటిల్ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసి జిల్లా యంత్రాంగాన్ని అప్�
మంచిర్యాల వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 525532 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు నుంచి నాలుగువేల క్యూసెక్కులు, క్యాచ్మెంట్ ద్వారా 196532 కూసెక�
గోదావరి నదికి వరదలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. శనివారం ములుగు జిల్లా వాజేడులో మధ్యాహ్నం ఒంటి గంటవరకు గోదావరి 14.920 మీటర్లకు తగ్గినట్టే తగ్గి సాయంత్రం 6 గంటలకు 15.180 మీటర్లకు పెరిగింది.
అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలను ముంచెత్తుతున్నది. బుధవారం రాత్రి నుంచి వర్షం పడుతుండగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రాజెక్టుల్లో�
బాసర వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న భారీ వరద నీటితో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.
ఈ వానకాలం సీజన్లో గోదావరి నది నాలుగోసారి ఉగ్రరూపం దాల్చింది. మండలంలోని కందకుర్తి గ్రామాన్ని తాకుతూ వరద ప్రవహిస్తున్నది. మహారాష్ట్రలోని విష్ణుపురి, గైక్వాడ్, ఫైఠాన్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతోపాటు న
ఎగువన భారీ వర్షాతో బాసర (Basara) వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. వరద పెరడంతో బాసర పట్టణం జలదిగ్బంధమైంది. సరస్వతి ఆలయం వరకు ప్రధాన రహదారి జలమయమైంది.
మూడు రోజుల నుంచి కు రుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలోని బాసర వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. వరద నీటిలో పుష్కర ఘాట్లన్నీ మునిగాయి. గోదావరి నుంచి ఆలయానికి వెళ్లే మా ర్గం పూర్తిగా జలమయమైంది.
గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రవాహం పెరుగు తున్నది. కాళేశ్వరంలోని సరస్వతీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఙ్ఞాన జ్యోతులు నీట మునిగాయి.
రెంజల్ మండలంలోని కందకుర్తి గోదావరి నదిలో వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గత వారంలో తెలంగాణ, మహారాష్ట్రలో ఎడతెరుపు లేకుండా కురిసిన వర్షాలకు వాగులు. వంకలు పొంగిపోర్లడంతో దిగువున గల కందకుర్తి గోదావ�
గోదావరి నదిపై ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతున్నది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా గోదావరి-కావేరి అనుసంధానంలో భాగంగా ఇచ్�