రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం అలమటించాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రిజర్వాయర్లతోపాటు మిషన్భగీరథ రిజర్వాయర్లు సైతం వేసవ�
నిరుడు ఇదే సమయానికి నీటితో కళకళలాడిన చెరువులు నేడు వెలవెలబోతున్నాయి. మండుటెండల్లోనూ మత్తళ్లు దుంకిన చెరువులు, చెక్డ్యాంలు వేసవికి ముందే అడుగంటుతున్నాయి. నిండుగా పోసిన బోర్లు సైతం నేడు బోరుమంటున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది నిర్దేశించిన స్థాయిలోనే వర్షపాతం నమోదైంది. కృష్ణా ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో వరదలు రాలేదు. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు మాత్రం పూర్తిస్థాయిలో ని�
వేసవి ఇంకా చురుక్కుమనిపించకముందే రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయి. నిరుటితో పోల్చితే రాష్ట్రవ్యాప్తంగా సగటున 1.5 మీటర్ల లోతుకు పడిపోయాయి. వేసవి రాకముందే పరిస్థితి ఇలా ఉంటే మున్ముం�
గోదావరి బేసిన్లో నీటి లభ్యతపై తెలంగాణ చేస్తున్న వాదనే నిజమని తేలింది. ఉమ్మడి ఏపీకి నీటి లభ్యత 1,486 టీఎంసీలు అని స్వయంగా కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా గోదావరి నదీ యాజమాన్య
కృష్ణా, గోదావరి బేసిన్ పరిధిలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు, చెరువులను ఆటోమేషన్ చేసేందుకు చేపట్టిన తెలంగాణ ఇరిగేషన్ డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ను (టీఐడీఎస్ఎస్) వచ్చే మే నాటికి పూర్తిచేయాలని �
Minister Indrakaran reddy | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్లో వున్న సాగునీటి ప్రాజెక్ట్ పనులను సత్వరం పూర్తి చేయాలని, రెండో దశలో కొత్త చెక్ డ్యాంల నిర్మాణానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు స�