స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవోను ఇవ్వడం కాదు, అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైనే ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచి, వార్డు మెంబర్ స్థాన
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు చట్టం చేసి జీవో తెస్తామనడం బీసీల చెవిలో పూలు పెట్టడమేనని తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశంగౌడ్ అభిప్రాయపడ్డారు.
ప్రొఫెషనల్ కోర్సుల సీట్ల భర్తీలో ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అమలవుతుందా..? లేదా? అన్న సందిగ్ధతకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు తెరదించింది. 2025-26 విద్యాసంవత్సరం నుంచే వర్గీకరణను అమలుచేస్తామని మండలి చైర�
తొమ్మిది మంది కవులు, కళాకారులను సన్మానించడమే కాకుండా వారికి ఇంటి స్థలం, రూ. కోటి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం సంతోషమే కానీ వారిలో ఒక్క మహిళ కూడా ఎందుకు లేరని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వంలో రహస్యంగా ఉంచిన జీవోలు అన్నింటినీ బహిర్గతం చేయాలని నిర్ణయించింది. 2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28 వరకు ఇచ్చిన రహస్య జీవోలు అన్నింటినీ జీవోఐఆర్ వెబ్స�
జీవో నంబర్ 25 సవరణ చేసిన తర్వాతే ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని యూఎస్పీసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర బాధ్యుడు వీ రాజిరెడ్డి మాట్లాడా
Subsidy Gas | మహాలక్ష్మి పథకంలో భాగంగా తెల్ల రేషన్కార్డు ఉన్నవారందరికీ రూ.500లకే వంటగ్యాస్ పథకాన్ని అమలు చేస్తామని గతంలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, తీరా అమలు సమయంలో అనేక షరతులు విధిస్తున్నది. ఈ పథకంలో లబ్ధి �
రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, ఇతర పోలీస్ విభాగాల్లో ఫంక్షనల్ వర్టికల్స్(పని విభజన అంశాలు)ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా శుక్రవారం ఉత్తర్వ�
ఉపాధ్యాయుల అంతర్ జిల్లాల బదిలీల నిమిత్తం జారీ చేసిన జీవో 21కి సవరణలను నిలుపుచేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 19న సవరణలపై జారీ చేసిన జీవో 402ను సవాల్ చేస్తూ
ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ టికెట్ రేట్ల పెంపునకు అనుమతించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్కు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేస