జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ భారీ స్థాయిలో నిధులను సేకరించడానికి సిద్ధమైంది. సెక్యూరిటీలను జారీ చేయడం ద్వారా రూ.5 వేల కోట్ల నిధుల సేకరణకు కంపెనీ బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
జీఎమ్మార్ ఏరో టెక్నిక్.. ఆకాశ ఎయిర్లైన్స్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఆకాశ ఎయిర్కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ విమాన సర్వీసులను జీఎమ్మార్ ఏరో సెంటర�
Air India | హైదరాబాద్ నుంచి థాయ్లాండ్లోని ఫుకెట్ నగరానికి కొత్తగా విమాన సర్వీస్ ప్రారంభమైంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి విమానం శుక్రవారం టేకాఫ్ అయ్యిందని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నే�
జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. అక్టోబర్-డిసెంబర్లో రూ.202 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇది రూ.486 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది.
హయత్నగర్ పోలీస్ స్టేషన్లో (Hayathnagar PS) పేలుడు కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయం స్టేషన్ ఆవరణలోని రికార్డులు భద్రపరిచే గదిలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది.
తెలంగాణ, ఏపీని కలిపే రెండు ప్రధాన రహదారులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయి. హైదరాబాద్-విజయవాడ రహదారి (ఎన్హెచ్ 65)ను 6 లేన్లు, హైదరాబాద్-కల్వకుర్తి మార్గాన్ని 4 లేన్లకు విస్త
ప్రపంచంలోనే అత్యంత సౌకర్యవంతమైన, సురక్షితమైన విమానయాన సేవలను అందించే విమానాశ్రయాల్లో శంషాబాద్ ఎయిర్పోర్టు నిలిచింది. ప్రయాణికుల సంఖ్య, సిబ్బంది పనితీరు, ఆహ్లాదకరమైన వాతావరణం, పరిశుభ్రమైన పరిసరాలను �
జీఎమ్మార్ ఏవియేషన్ స్కూల్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. గురువారం ఇక్కడ మొదలైన వింగ్స్ ఇండియా 2024కు హాజరైన ఆయన ఆన్లైన్లో ఈ స్కూల్ను లాంచ్ చేశారు.
హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల రద్దీలో అరుదైన రికార్డును సాధించింది. ఇటీవల ఈ ఎయిర్పోర్ట్ నుంచి దేశీయ, అంతర్జాతీయ టెర్మినళ్ల నుంచి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుం
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరానికి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసును బుధవారం ప్రారంభించారు. లుఫ్తాన్జా ఎయిర్లైన్స్ సంస్థ భాగస్వామ్యంతో శంషాబాద్ నుంచి ఫ్రాంక్ఫర
జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మస్కట్కు సలాం ఎయిర్లైన్స్ నూతన సర్వీస్ను ప్రారంభించింది. ఈ నూతన సర్వీసును ఎయిర్పోర్టు సీఈవో ప్రదీప్ పణికర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్ల�