దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు కదంతొక్కాయి. తీవ్ర ఊగిసలాటల మధ్య ప్రారంభమైన సూచీలకు గ్లోబల్ మార్కెట్లు ఇచ్చిన దన్నుతో మళ్లీ సెన్సెక్స్ 74 వేల మార్క్ను అధిగమించింది.
స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతుండటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ పోతుండటంతో ఐటీ, వాహన రంగ షేర్లు కుదేలయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న సెన్సెక్స్ మంగళవారం 83 వేల మైలురాయిని అధిగమించింది. మార్కెట్ చరిత్రలో ఇంతటిస్థాయికి చేరుకోవడం ఇదేతొలిసారి.
బంగారం ధర మళ్లీ భగ్గుమన్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు దూసుకుపోవడంతో దేశీయ ధరలు పుంజుకున్నాయి. వచ్చే నెల సమీక్షలో ఫెడరల్ రిజర్వులు వడ్డీరేట్లను అర శాతం వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మరో చారిత్రక స్థాయికి చేరాయి. అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ రెండూ ఆల్టైమ్ హైల్లో ముగిశాయి.
Poco M6 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో (Poco) తన పొకో ఎం6 5జీ (Poco M6 5G) ఫోన్ త్వరలో భారత్తోపాటు గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నది.
మార్కెట్ విలువ జూమ్ స్టాక్ మార్కెట్ల భారీ లాభాలతో మదుపరుల సంపద పెద్ద ఎత్తున పెరిగింది. బుధవారం ఒక్కరోజే బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.3.29 లక్షల కోట్లు ఎగబాకింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాలను అందుకున్నాయి. వరుసగా 6 రోజులపాటు నష్టాల్లోనే కొట్టుమిట్టాడిన సూచీలు.. శుక్రవారం తిరిగి కోలుకున్నాయి. 1 శాతానికిపైగా పుంజుకోవడం గమనార్హం.
బంగారం మళ్లీ భగ్గుమన్నది. ప్రస్తుత పండుగ సీజన్లో పసిడిని కొనుగోలు చేయాలనుకునేవారికి ధరలు షాకిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు ఒక్కాసారిగా పుంజుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టపోయాయి. పలు దేశాల సెంట్రల్ బ్యాంక్లు మళ్లీ వడ్డీరేట్లను పెంచడానికి సమాయత్తమవుతుండటంతో పాటు గ్లోబల్ మార్కెట్లు బేరిష్ ట్రెండ్ను కొనసాగిస్తుండటంతో మ�
బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర రూ.360 తగ్గి రూ.59,750కి దిగొచ్చింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి 60 వేల దిగువకు పడిపోయింది. బంగారంతోపాటు వెండి ధరలు భారీగ�
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ మరోసారి 61వేల మార్కును అధిగమించగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం మళ్లీ 18వేల మార్కున