బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర రూ.360 తగ్గి రూ.59,750కి దిగొచ్చింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి 60 వేల దిగువకు పడిపోయింది. బంగారంతోపాటు వెండి ధరలు భారీగ�
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ మరోసారి 61వేల మార్కును అధిగమించగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం మళ్లీ 18వేల మార్కున
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు l సెన్సెక్స్ 657, నిఫ్టీ 197 పాయింట్లు వృద్ధి ముంబై, ఫిబ్రవరి 9: దేశీయ స్టాక్ మార్కెట్లకు మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తున్నది. వరుసగా రెండో రోజూ సూచీలు లాభాల్లోనే ము�
ముంబై: బలమైన విదేశీ మారకపు నిల్వలు (ఫారెక్స్) దేశానికి గ్లోబల్ షాక్స్ను అడ్డుకోలేవని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ‘బలమైన ఫారిన్ ఎక్సేంజ్ రిజర్వ్లతో గ్లోబల్ షాక్స్ నుంచి తప్�
డిల్లీ ,జూన్ 11: కరోనా ప్రభావం ఆ రంగం ,ఈ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. ఇళ్ల ధరలపై ప్రాపర్టీ అడ్వైజరీ నైట్ ఫ్రాంక్ స�