Microsoft outage | మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. (Microsoft outage) దీంతో ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులు, బ్యాంకింగ్, మీడియా వంటి పలు రంగాలపై ప్రభావం చూపింది. అమెరికాలోని సెంట్రల్ క్లౌడ్ సేవలకు సంబంధించి సమస్యలు
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. వివిధ డెబిట్ కార్డుల వార్షిక మెయింటేనెన్స్ చార్జీలను పెంచింది. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి రానున్నాయి.
అంతర్జాతీయ సంస్థల అడ్డాగా హైదరాబాద్ మారిపోయిందని, ఇక్కడ ఆయా సంస్థలు తమ రెండో కార్యాలయాన్ని నెలకొల్పుతున్నాయని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్(ఐఎస్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుచితా దత్త అన్నారు.
ధనవంతుడే ధనవంతుడు అవుతున్నాడు. మధ్యతరగతి మరింత దిగువకు పడిపోతుంటే, పేదలు దారిద్య్రంలో కూరుకుపోతున్నారు. ఆధునిక భారతంలో ఆర్థిక అసమానతలు తీవ్రమవుతున్నాయి. దేశంలో40.5 శాతం సంపద కేవలం జనాభాలో 1 శాతంగా ఉన్న సం�
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. వరుస మూడు రోజుల నష్టాలకు తెరదించుతూ అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ పరుగులు పెట్టా
ప్రపంచంలో ప్రతి 11 నిమిషాలకో మహిళ లేదా బాలిక హత్యకు గురవుతున్నారని, హంతకులు కుటుంబసభ్యులు లేదా సన్నిహితులేనని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆవేదన వ్యక్తంచేశారు
యుద్ధం, పర్యావరణ విధ్వంసం ఎప్పుడూ అనర్థదాయకమే. భూ తాపం, వాతావరణ మార్పులు, తగ్గుతున్న భూసారం, అడవుల నరికివేత, ఆర్థిక అసమానతలు, తగ్గుతున్న సాగు విస్తీర్ణం, పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రపంచాన్ని ఆహార సంక్షోభ
అంతర్జాతీయ మార్కెట్ల్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర ప్రస్తుతం ఏడు నెలల కనిష్టానికి పడిపోయింది. అయినా దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లను మాత్రం కంపెనీలు తగ్గించటం లేదు. గత ఫిబ్రవరిలో బ్యారల్ ధర
కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ అంతర్జాతీయ సూచీల్లో భారత ర్యాంకు క్రమంగా దిగజారుతూ వస్తున్నది. తాజాగా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) విడుదల చేసిన మానవాభివృద్ధ�
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన.. ఢిల్లీలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీల్లోనూ అంతర్గతంగా సీఎం కేసీఆర్ గురించి తీవ్రంగా చర్చిస్తున్నట్టు తెలిసింది. ఈ నే�
ప్రపంచవ్యాప్తంగా పెరిగిన జీవన వ్యయం వందేండ్లలో ఇలాంటి సంక్షోభాన్ని చూడలే రష్యా యుద్ధంతో ప్రపంచంపై పెద్ద బండ ప్రజలు నలిగిపోతున్నారు: ఐక్యరాజ్య సమితి ఐరాస, జూన్ 9: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్�
మనవి పాన్ ఇండియా మూవీస్ కాదు పాన్ వరల్డ్ కావాలి, అందుకు మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలి’ అన్నారు కమల్ హాసన్. ఆయన హీరోగా నటిస్తున్న ‘విక్రమ్' సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్
ప్రతిరోజూ మనం భుజిస్తున్న ప్రతి ఆరు ముద్దల్లో ఒక ముద్ద చెత్తకుప్పల్లో చేరుతున్నదంటే ఆశ్చర్యపోకండి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 17% ఆహారం వృథా అవుతున్నట్టు ‘ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం’ (యూఎన్ఈపీ) ఆహార