ప్రతిరోజూ మనం భుజిస్తున్న ప్రతి ఆరు ముద్దల్లో ఒక ముద్ద చెత్తకుప్పల్లో చేరుతున్నదంటే ఆశ్చర్యపోకండి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 17% ఆహారం వృథా అవుతున్నట్టు ‘ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం’ (యూఎన్ఈపీ) ఆహార
బంగారం ధరలు తగ్గాయి. మంగళవారం ఢిల్లీలో 10 గ్రాముల పసిడి విలువ రూ.668 దిగి రూ.51,727 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పతనమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి