ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత్ అపజయమన్నది లేకుండా దూసుకెళుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా గెలుపు పక్కా అన్న రీతిలో అదరగొడుతున్నది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ను ఓడించిన జోరులో బరిలోకి దిగిన టీమ్�
భారత్పై చరిత్రాత్మక టెస్టు సిరీస్ విజయం అనంతరం సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు న్యూజిలాండ్ నిలకడగా ఆడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 83 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి
స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంకను మిడిలార్డర్ బ్యాటర్ కమిందు మెండిస్ (114) శతకంతో ఆదుకున్నాడు. కివీస్ బౌలర్ రూర్కీ (3/54) ధాటికి ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయిన లంకేయ�
పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ ఐదు వికెట్లతో సత్తాచాటడంతో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 164 పరుగులకు ఆలౌటైంది. లియాన్ (41) టాప్ స్కోరర్ కాగా.. టాప
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్పై టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్లో ఆసీస్ 27 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్) కివీస్ను చిత్తుచేసి
పెద్దగా అంచనాలులేకుండానే వన్డే ప్రపంచకప్ బరిలోకి దిగిన న్యూజిలాండ్.. వరుస విజయాలతో అదరగొడుతున్నది. ఇప్పటికే హ్యాట్రిక్ ఖాతాలో వేసుకున్న కివీస్.. ఆల్రౌండ్ ప్రదర్శనతో అఫ్గాన్ను చిత్తుచేసింది. గత �
ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ 2-2తో సమమైంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన నాలుగో మ్యాచ్లో కివీస్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది.
సాధారణ లక్ష్యాలను ఛేదించేందుకే ఆపసోపాలు పడుతున్న సన్రైజర్స్ ముందు రాజస్థాన్ రాయల్స్ 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.ఇంకేముంది ఛేదన మొదలవకముందే.. హైదరాబాద్ పరాజయం తథ్యమని అంతా ఒక నిర్ణయానికి �