రెండేళ్లలో గీత కార్మికులకు రక్షణ కిట్లు ఇస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జనగామ జిల్లా లింగాలఘనపురం లో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహా న్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సం�
గీత కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి ప్రభుత్వం ‘లైఫ్ సేవ్ కిట్ల’ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్ను తక్షణమే పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ చైర్మన్ అందె రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంపు ప్రకటన వెలువడకుంటే సీఎం ర�
గీతా కార్మికుల ఆర్థికాభివృద్ధి కోసం గ్రామాల్లోని చెరువు కట్టల పై, వాగు సమీపంలో కేసీఆర్ ప్రభుత్వం హరితహారంలో భాగంగా ఈత చెట్లను నాటించింది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక మాఫియా ఆగడా�
ఈతవనం దగ్ధమైన ఘ టన మండలంలోని బైరంపల్లి శివారులో ఆదివారం చోటుచేసుకున్నది. గీత కార్మికుల కథనం మేరకు.. భై రంపల్లి, నేరడుగం శివారులోని ఈతవనాన్ని ఎవరో ఉద్దేశపూర్వకంగానే దగ్ధం చేశారు. కల్లుగొబ్బలను ధ్వంసం చేస�
తెలంగాణ రాష్ట్ర సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కోడూరి పరశురామ్గౌడ్ ఏక్రగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్లోని ఓ హోటల్లో సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు వీరగోని పెంటయ్య సమక్�
రాజకీయాలకు అతీతంగా గౌడ కులస్తుల అభ్యున్నతికి పాటుపడేందుకు సంఘం సభ్యులందరిని కలుపుకొని ముందుకు వెళ్లడం జరుగుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మైలార్దేవపల్లిలో రంగారెడ్డి, హైదర�
రాష్ట్రంలోని తాటి, ఈత, ఖర్జూర, గిరుక తాటి చెట్లకు నంబర్లు వేయాలని, ఆగస్టు 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో �
గీత కార్మికులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.12.5 కోట్ల ఎక్స్గ్రేషియాను విడుదల చేసినట్టు ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గీతవృత్తిలో ప్రమాదానికి గురైన కార్మికులకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఎక్�
కల్లుగీత కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ అన్నారు. ఆదిబట్ల గ్రామంలో కల్లుగీత వృత్తి చేస్తూ ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుంచి జారి పడి అక�
గీత కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్గౌడ్, ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్రెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలకేంద్రం�
తెలంగాణ ఉద్యమ నాయకుడు, సీనియర్ పాత్రికేయుడు పల్లె రవికుమార్గౌడ్ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు నగరానికి వెళుతున్న సందర్భంగా అబ్దుల్లాపూర్మెట్లోని డాక్టర్
నాటి పాలనలో తెలంగాణలోని కులవృత్తులు ధ్వంసమయ్యాయి. చేతివృత్తిదారులంతా ఉన్న ఊళ్లను వదిలి వలసబాటపట్టినా నాటి ప్రభుత్వాలు చోద్యం చూశాయి. కానీ, స్వరాష్ట్రంలో కులవృత్తులు పునర్జీవం పోసుకుంటున్నాయి. సీఎం కే�