Rice, paper bits from girl’s eye | ఆరేళ్ల బాలిక కంటి నుంచి బియ్యం, పేపర్ ముక్కలు (Rice, paper bits from girl’s eye) వంటివి వస్తున్నాయి. ఈ వింత చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తెలంగాణలోని మహబూబాబాద్
girl fakes kidnapping | తన మార్కుల పట్ల తల్లిదండ్రులు తిడతారని భావించిన బాలిక కిడ్నాప్ డ్రామా ఆడింది. చెల్లితో కలిసి మరో ప్రాంతానికి వెళ్లింది. తమ ఇద్దరిని కిడ్నాప్ చేసినట్లు తండ్రికి ఎస్ఎంఎస్ పంపింది. అలాగే విడి�
వర్ష ఖరే.. అహ్మదాబాద్ నివాసి. అందరిలాంటి అమ్మాయే. అమ్మంటే ప్రాణం. నాన్నంటే ఇష్టం. కానీ, వర్షను కూతురిగా ఆమోదించడానికి నాన్న ఇష్టపడ లేదు. ‘ఆయన మా అమ్మ గీతతో సహజీవనం చేశారు. పెద్దల ఒత్తిడి కారణంగా ఆ దాంపత్య బం
ఓ రోజు రాత్రి ఆమె వంట ఏర్పాట్లు చేస్తున్నది. తీరా చూస్తే ఫ్రిజ్లో కొత్తిమీర నిండుకున్నది. అన్నకేమో కొత్తిమీద ఘుమఘుమలు లేకపోతే, వంట రుచించదు. తేడా వస్తే కోప్పడతాడు. అన్నకు చెల్లి, చెల్లికి అన్న.. ఇద్దరే ఓ క�
ఢిల్లీ మెట్రోలో రికార్డయ్యే పలు వీడియోలు, (Viral Video ) ఫొటోలపై ఆన్లైన్లో హాట్ డిబేట్ సాగుతోంది. లేటెస్ట్గా ఓ యువతి ఢిల్లీ మెట్రోలో మైక్రో మినీ స్కర్ట్తో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది.
UP Shocker | షబ్బీర్, రెహానా హత్యలపై ప్రాథమిక దర్యాప్తులో భాగంగా 16 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ దంపతుల పిల్లలను కూడా విచారించారు.
దుబాయ్కు చెందిన 11 ఏండ్ల బాలిక లీనా రఫీక్ కంటి వ్యాధులను పసిగట్టే ఏఐ ఆధారిత యాప్ను అభివృద్ధి చేసింది. తన లింక్డిన్ పోస్ట్లో ఈ వివరాలు అందించగా ఆ పోస్ట్ (Viral Post )ప్రస్తుతం తెగ వైరలవుతోంది.
అమ్రాబాద్ మండలం మన్ననూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఇటీవల 7వ తరగతి విద్యార్థినీ నిఖిత ఆత్మహత్య చేసుకోవడంతో మిగితా విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆడుకుంటూ బయటకు వెళ్లి అదృశ్యమైన నాలుగు సంవత్సరాల చిన్నారిని అరగంట లోపు పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అంజిరెడ్డ�
దేవనంద(17).. కేరళకు చెందిన 12వ తరగతి విద్యార్థిని. వయసు చిన్నదైనా పెద్ద నిర్ణయం తీసుకుంది. కాలేయ వ్యాధితో బాధ పడుతున్న తండ్రిని బతికించుకోవడానికి తన కాలేయంలో కొంత భాగాన్ని దానమిచ్చింది.
మాటలతో నమ్మించి.. మోసం చేశారు. బర్త్డే పార్టీ పేరుతో ఓ బాలికపై ఆరుగురు యువకులు (మైనర్లు) సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా