లక్నో : పద్నాలుగేండ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన యూపీలోని బదోహి జిల్లాలో వెలుగుచూసింది. సెప్టెంబర్ 30న బాలిక అదృశ్యం కాగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోద�
జైపూర్ : పొరుగింటి బాలికను బలవంతంగా లోబరుచుకుని ఆరు నెలలుగా లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం రాజస్ధాన్లోని కోటలో వెలుగుచూసింది. ఈ ఏడాది ఏప్రిల్లో బాలిక (16) తల్లి క్యాన్సర్ చికిత్స కోసం జ
భోపాల్ : మధ్యప్రదేశ్లోని మొరెనా ప్రాంతానికి చెందిన 18 ఏండ్ల బాలికను అపహరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు గుజరాత్లోని రాజ్కోట్లో అరెస్ట్ చేసి బాధితురాలిని క
అభంశుభం తెలియని చిన్నారులపై కామాంధుల కండ్లు పడుతున్నాయి. చాలా సందర్భాల్లో తెలిసిన వారి దుశ్చర్యే ఇది. ఈ తప్పు జరగకుండా ఉండాలంటే, మన పిల్లలకు ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్.. అన్నది చెప్పాలి. తాకకూడని చోట �
చెన్నై : మాయమాటలు చెప్పి మధురైలో పదో తరగతి విద్యార్ధినిని పెండ్లి చేసుకుని ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడి (18)ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు, నిందితుడు ఏడాది నుంచి సన్నిహితంగా ఉంటూ
నిజామాబాద్ : క్లైవల్ కార్డోమా అనే వ్యాధితో బాధపడుతున్న బాలికకు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.10 లక్షల చెక్కును అందజేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం స
భోపాల్: ఇంటికి ఆలస్యంగా వచ్చిన కుమార్తెను ఒక తండ్రి దారుణంగా కొట్టి చంపాడు. మధ్యప్రదేశ్లోని మొరెనాలో ఈ ఘటన జరిగింది. ఉత్తమ్పురా ప్రాంతానికి చెందిన 10 ఏండ్ల బాలిక ఆదివారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి నవ
లక్నో: ఏడేండ్ల బాలికపై ఒక చిరుత పులి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నది. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పిలిభిత్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలోని బార�