భోపాల్ : తమ కుటుంబానికి చెందిన మహిళ ఓ యువకుడితో పారిపోయేందుకు సహకరించిందనే కోపంతో బాలిక కళ్లలో ఇద్దరు వ్యక్తులు యాసిడ్ పోసిన ఘటన మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లా బర్హో గ్రామంలో వెలుగుచూస�
ముంబై : ఆరేండ్ల కిందట దక్షిణ ముంబైలోని మున్సిపల్ స్కూల్లో చదువుతున్న బాలిక (11)పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన స్వీపర్కు ప్రత్యేక న్యాయస్ధానం 15 ఏండ్ల జైలు శిక్ష విధించింది. ఘటన జరిగినప్పటి
జైపూర్: సైదాబాద్లోని సింగరేణి కాలనీలో జరిగిన దారుణ ఘటన రాజస్థాన్లో రిపీట్ అయ్యింది. పొరుగున్న ఉండే 20 ఏండ్ల వ్యక్తి ఏండేండ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన స్�
లక్నో: యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక నేరాలకు తెరపడటం లేదు. మాయమాటలు చెప్పి మైనర్ బాలికను పండ్ల తోటలోకి తీసుకువెళ్లిన ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ముజఫర్నగర్ జిల్లాలో వెలుగుచూ�
ముంబై: ఒక వ్యక్తి మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడంతో శనివారం ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా దర్యపూర్లో ఈ దారుణం జరిగింది. 17 ఏండ్ల బాలికపై ఒక వ్యక్�
సింగరేణి కాలని | హైదరాబాద్లోని సైదాబాద్లో జరిగిన ఆరేండ్ల బాలిక హత్యాచార ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రాజును యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరులో అరెస్ట్ చేశార�
సైదాబాద్ | హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఆరేండ్ల చిన్నారి దారుణ హత్యకు గురయింది. కాలనీకి చెందిన పాప గురువారం సాయంత్రం 5 గంటల నుంచి కనిపించకుండా పోయింది.
ముంబై : మహారాష్ట్రలోని పుణేలో కలకలం రేపిన 13 ఏండ్ల బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఆరుగురు ఆటో డ్రైవర్లు, ఇద్దరు రైల్వే ఉద్యోగులు సహా మరో ముగ్గురు నిందితులన
న్యూఢిల్లీ : బిహార్ నుంచి ఉద్యోగం కోసం దేశ రాజధానికి వచ్చిన 16 ఏండ్ల బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన తూర్పు ఢిల్లీలో వెలుగుచూసింది. పని దొరుకుతుందనే ఆశతో బాయ్ఫ్రెండ్తో కలిసి ఈ�
లక్నో : నేర రాజధానిగా మారిన యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా ఘటనలో మరదలిని నిర్బంధించి ఆమెకు మత్తు ఇంజెక్షన్లు ఇస్తూ రెండు నెలలుగా లైంగిక దాడికి పాల్పడిన వ