తమిళనాడులో దారుణం వెలుగుచూసింది. ఎనిమిదో తరగతి చదివే బాలికకు గంజాయి అలవాటు చేసి ఆమెపై రోజుల తరబడి లైంగిక దాడులకు పాల్పడిన కేసులో నలుగురు నిందితులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ : ఓ ఎనిమిదేండ్ల బాలిక ఆడుకుంటూ.. మెట్రో స్టేషన్లో 25 ఫీట్ల ఎత్తులో ఉన్న ఫెన్సింగ్ దగ్గరకు వెళ్లింది. ఆ బాలిక తిరిగి వచ్చేందుకు ఇబ్బంది పడుతోంది. అంతేకాదు.. అక్కడ్నుంచి జారిపడితే ప్రాణాల�
దేశ రాజధానిలో దారుణం జరిగింది. మైనర్ బాలిక (14)పై లైంగిక దాడికి పాల్పడిన నిందితులు ఆమెను ఊపిరిఆడకుండా చేసి ఉసురుతీసిన ఘటన ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో జరిగింది.
Palghar | మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో (Palghar) ఘోరం జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి 17 ఏండ్ల బాలికపై ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఉపాధి కల్పిస్తామని
బ్రేకప్ చెప్పిందనే కోపంతో ఓ యువకుడు మాజీ గర్ల్ఫ్రెండ్పై దాడి చేసిన ఘటన భువనేశ్వర్లో జరిగింది. ఆదివారం ఈ ఘటన జరగ్గా బాధితురాలు చంద్రశేఖర్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివరాలు �
కఠిన చట్టాలు తీసుకువచ్చినా కామాంధుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. యూపీలో మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. దళిత బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ద�
65 వేల సీడ్ బాల్స్ తయారుచేసిన సిరిసిల్ల జిల్లా సుద్దాల గ్రామానికి చెందిన ఎనిమిదేండ్ల బాలిక ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు, ఎంపీ సంతోష్కుమార్ అభినందనలు హైదరాబాద్, జనవరి 30 : చిన్నతనంలోనే గొప్ప స్ప్రహతో 6
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. తాజా ఘటనలో తల్లికి ఆరోగ్యం బాగాలేదని సాయం కోరిన మైనర్ బాలికపై పొరుగున ఉండే వ్యక్తి లైంగిక �