బంధువుల ఇంటికి వెళుతున్న 15 ఏండ్ల బాలికపై ఎనిమిది మంది నిందితులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన అహ్మదాబాద్ జిల్లా దోల్కా పట్టణ సమీపంలో వెలుగుచూసింది.
పెండ్లి పేరుతో బాలిక (16)ను లోబరుచుకున్న యువకుడు (26) ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్లోని నరన్పుర ప్రాంతానికి చెందిన నిందితుడు దినేష్ బబుల్పై ఘట్ల
కర్ణాటక రాజధాని బెంగళూర్లో 16 ఏండ్ల బాలికపై ఆరు రోజుల పాటు నలుగురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకం రేపింది. ఈ ఘటనకు సంబంధించి నేరానికి సహకరించిన ఇద్దరు మహిళలు సహా ఆరుగుర
కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలు, యువతులు, చిన్నారులపై లైంగిక దాడులకు బ్రేక్ పడటం లేదు. యూపీలోని అలీఘఢ్లో 9 ఏండ్ల మేనకోడలిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ఉదంతం వెలుగుచసి
తమిళనాడులో దారుణం వెలుగుచూసింది. ఎనిమిదో తరగతి చదివే బాలికకు గంజాయి అలవాటు చేసి ఆమెపై రోజుల తరబడి లైంగిక దాడులకు పాల్పడిన కేసులో నలుగురు నిందితులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ : ఓ ఎనిమిదేండ్ల బాలిక ఆడుకుంటూ.. మెట్రో స్టేషన్లో 25 ఫీట్ల ఎత్తులో ఉన్న ఫెన్సింగ్ దగ్గరకు వెళ్లింది. ఆ బాలిక తిరిగి వచ్చేందుకు ఇబ్బంది పడుతోంది. అంతేకాదు.. అక్కడ్నుంచి జారిపడితే ప్రాణాల�
దేశ రాజధానిలో దారుణం జరిగింది. మైనర్ బాలిక (14)పై లైంగిక దాడికి పాల్పడిన నిందితులు ఆమెను ఊపిరిఆడకుండా చేసి ఉసురుతీసిన ఘటన ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో జరిగింది.