యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడి ఘటనలకు బ్రేక్ పడటం లేదు. తాజాగా పశువులను మేత కోసం బయటకు తీసుకువెళ్లిన 14 ఏండ్ల బాలికను ఇద్దరు వ్యక్తులు అపహరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కాన�
14 ఏండ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన యూపీలోని ఫతేపూర్కు చెందిన వ్యక్తికి నోయిడా సెషన్స్ కోర్టు 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడి ఘటనలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో బాలిక(15)ను లైంగికంగా వేధించిన వ్యక్తి కేసును వాపస్ తీసుకోనందుకు బాధితురాలిపై రాళ్ల దాడికి తెగబడి ఆమెకు పేడ పూస�
బంధువుల ఇంటికి వెళుతున్న 15 ఏండ్ల బాలికపై ఎనిమిది మంది నిందితులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన అహ్మదాబాద్ జిల్లా దోల్కా పట్టణ సమీపంలో వెలుగుచూసింది.
పెండ్లి పేరుతో బాలిక (16)ను లోబరుచుకున్న యువకుడు (26) ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్లోని నరన్పుర ప్రాంతానికి చెందిన నిందితుడు దినేష్ బబుల్పై ఘట్ల
కర్ణాటక రాజధాని బెంగళూర్లో 16 ఏండ్ల బాలికపై ఆరు రోజుల పాటు నలుగురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకం రేపింది. ఈ ఘటనకు సంబంధించి నేరానికి సహకరించిన ఇద్దరు మహిళలు సహా ఆరుగుర
కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలు, యువతులు, చిన్నారులపై లైంగిక దాడులకు బ్రేక్ పడటం లేదు. యూపీలోని అలీఘఢ్లో 9 ఏండ్ల మేనకోడలిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ఉదంతం వెలుగుచసి