ఇండోర్లోని కనదియా ప్రాంతం నుంచి 20 ఏండ్ల యువతిని అపహరించిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఈవెంట్లో పాల్గొని కారులో తిరిగివస్తున్న యువతిని రెండు రోజుల కిందట నిందితులు క�
రాజస్దాన్లోని అళ్వార్ జిల్లా నారాయణ్పూర్ ప్రాంతంలో దారుణం వెలుగుచూసింది. 15 ఏండ్ల బాలికపై నలుగురు యువకులు మంగళవారం సామూహిక లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. బాధితురాలి కుటుంబసభ్యుల�
పదేండ్ల బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన మైనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్ రాజధాని పట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీ�
పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని సీఆర్పీఎఫ్ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రాజశేఖర్ అన్నారు.మంగళవారం సీఆర్పీఫ్ పాఠశాల నుంచి జాతీయస్థాయి బాస్�
యలహంకలో 16 ఏండ్ల బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి బ్లాక్మెయిల్ చేసిన కేసులో బెంగళూర్ పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో దారుణం వెలుగుచూసింది. బర్త్డే పార్టీకి వెళ్లిన బాలికపై లైంగిక దాడి జరిగింది. నిందితుల వేధింపులతో గాయపడిన బాలిక ఆదివారం మరణించింది. ఈ ఘటనలో ప్రధాన నింది
యూపీలోని గొండా జిల్లాలో ఆశారాం బాపు ఆశ్రమం లోపల పార్క్ చేసిన కారులో నుంచి శుక్రవారం మైనర్ బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది.
వేగంగా దూసుకొచ్చిన కారు చిన్నారిని చిదిమేసింది. ఈ ప్రమాదంలో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం... మహబూబ్నగర్కు చెందిన వెంక
నాలుగేళ్ల చిన్నారి అరుదైన కంటి క్యాన్సర్తో బాధపడుతోంది. ఇప్పటివరకు ఉన్నదంతా అమ్మి, అప్పులు చేసి తల్లిదండ్రులు చికిత్స చేయించారు. ఇంకా చికిత్సకు రూ.10 లక్షలు ఖర్చవుతాయని
దేశ రాజధానిలో యువతులు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. ఉద్యోగం ఆశచూపి బాలికపై ఇద్దరు వ్యక్తులు ఢిల్లీలోని జనక్పురి ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడిన ఘటన కల�