ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఓ కామాంధుడి నిర్వాకం వల్ల గర్భం దాల్చిన బాలిక (17) ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించేందుకు ఎస్సై నిరాకరించడమే ఇందుకు కారణం. బాధితురాలి కుటుంబ
Girl Suicide: 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని .. ముగ్గురు యువకులు వేధించారు. దీంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన హర్యానాలో జరిగింది.
మండలంలోని బిజ్వారం గ్రామానికి చెందిన మైనర్ బాలిక వడ్డె రాజేశ్వరి(16) ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని బి
పెండ్లి విషయంలో మనస్తాపానికి గురై మండలంలోని రేజింతల్లో గురువారం బాలిక ఆత్మహత్య చేసుకుందని హద్నూర్ పోలీసులు తెలిపారు.గ్రామానికి చెందిన బర్ధీపూర్ శ్వేత(16)అదే గ్రామానికి చెందిన నట్కారీ రమేశ్తో ప్రేమ
Suicide | చాలామంది పిల్లలు పెంపుడు జంతువులతో ఎంతో అనుబంధం ఏర్పర్చుకుంటారు. వాటితో ఆడుతూ ఇంట్లో ఒకరిగా చూసుకుంటారు. అంతవరకు పరవాలేదు. కానీ కొందరు పిల్లలు పెంపుడు జంతువులపై మరీ ప్రేమ పెంచుకుంటారు. ఇది చాలా ప్రమ�
Girl Suicide | దొంగతనం నెపంతో ఓ టీచర్ విద్యార్థినిని వేధింపులకు గురి చేసింది. దీంతో వేధింపులు తాళలేక విద్యార్థినిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని భగల్కోట్లో వెలుగు చూసింది.
MLC Kavitha | సూర్యాపేట మండలం ఇమాంపేట ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు కొద్�
Suicide | తల్లిదండ్రులు (Parents) చదువుకోమని చెప్పడంతో మనస్తాపం చెందిన ఓ తొమ్మిదేండ్ల బాలిక బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఉరివేసుకుని (hanging) ఆత్మహత్య (died by suicide) చేసుకుంది.
Durgam Cheruvu Cable | హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు వద్ద విషాదం నెలకొంది. కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అప్రమత్తమైన లేక్ పోలీసులు.. యువతి మృతదేహం కోసం గాలిస్తున్నారు. యువత�
చెన్నై: తమిళనాడులో 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల అమ్మాయి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సంచలన కేసును సీబీఐ విచారించనున్నట్లు ఇవాళ మద్రాస్ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బలవంతంగా మ�
వెంగళరావునగర్ : పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మానసిక ఒత్తిడితో బీటెక్ చదువుతున్న విద్యార్ధిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు త
Madhya Pradesh | ఓ ఇద్దరు ప్రేమికులు మైనర్లు.. కానీ పెళ్లైన జంటలా నటించి ఓ హోటల్లో దిగారు. ఆ తర్వాత జరిగిన గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక.. హోటల్ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ �
బాలిక ఆత్మహత్య | మండలంలోని అప్పపల్లి గ్రామానికి చెందిన శిరీష(15) కొత్తబట్టలు కొనివ్వలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శిరీష పదో