జిల్లాల్లో పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు పరేషాన్ అవుతున్నారు. సర్వర్ డౌన్ పేరిట సీసీఐ సుమారు పది రోజులుగా కొనుగోళ్లకు బ్రేక్ వేయగా, పత్తి వాహనాలతో జిన్నింగ్ మిల్లుల వద్ద పడిగాపులు కాస్తున
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. సీసీఐ పెట్టిన నిబంధనలతో తాము కొనలేమని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు పత్తి కొనుగోళ్లు నిలిపివేశాయి. ఈ ఏడాది ఎల్1, ఎల్2, ఎల్3 అనే కొత్త నిబ�
పత్తి రైతులపై పిడుగు పడింది. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్ చేస్తున్నట్టు జిన్నింగ్ మిల్లులు ప్రకటించాయి. సీసీఐ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇకపై పత్తి కొనుగోలు చేయబోమని �
జిన్నింగ్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహిం చి, పత్తి కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ మేరకు గురువారం పత్తి కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ స�
మండలంలోని వ డ్వాట్ సమీపంలోని బసవేశ్వర కాటన్ అండ్ జి న్నింగ్ మిల్లులో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. వడ్వాట్కు వె ళ్తున్న వ్యక్తులు కాటన్ మిల్లులో మంటలు చూసి 100కు డయల్ �
పత్తి కొనుగోళ్లకు తాత్కాలిక బ్రేక్ పడింది. జిన్నింగ్ మిల్లుల్లో నిల్వ చేసేందుకు స్థలం లేదనే సాకుతో సీసీఐ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నది. గురువారం నుంచి ఫిబ్రవరి 4 దాకా కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ప్�
పత్తి పంట వేసిన రైతన్నకు ఈ ఏడాది కన్నీరే మిగిలింది. ఓ వైపు వాతావరణం అనుకూలించక ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. మరోవైపు రోజురోజుకూ మార్కెట్లో ధర పడిపోతున్న ది. దీంతో గిట్టుబాటు ధర లభించక పత్తి రైతు దిగాల
రైతులు పంటలు పండించేందుకు అవసరమైన పెట్టుబడిసాయం అందించడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ద్వారా సర్కారు అండగా నిలుస్తున్నది. ప్రతి సంవత్సరం వానకాలం వ్యవసాయ ఉత్పత్తులు రైతుల ఇండ్లకు చేరే లోపు కొనుగో�
Assembly session | నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్ వన్గా ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పత్తిసాగు విస్తీర్ణంలో దేశంలో రెండో స్థానంలో