KP Vivekanand Goud | సీఎం రేవంత్ రెడ్డి చెప్పే మాటల ముందు కల్కి సినిమా కూడా పనికి రాదు అని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ విమర్శించారు. రేవంత్ రెడ్డి మార్పు అనే పిచ్చిలో పడిపోయాడు అని ఆయ�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనానికి తోడు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో ఆదివారం గ్రేటర్లోని పలు చోట్ల వర్షం దంచి కొట్టింది. మారేడ్పల్లిలోని న్యూ మెట్టుగూడలో రాత్రి 9గంటల వరకు అత్యధికంగా 7.75 సె�
వర్షాకాలం నేపథ్యం లో వచ్చే వరదలతో ప్రమాదాలు, వరద నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1302 కిలోమీటర్ల పొడువునా వరద కాలువ ఉన్నదని, ఇందులో 390 కిలోమీటర్ల మేర �
కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ (MLA Arekapudi Gandhi) తన అనుచరులతో కలిసి హస్తం పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంల�
సఫిల్గూడ చెరువును సుందరీకరిస్తామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. కమిషనర్ ఆమ్రపాలి, స్థానిక కార్పొరేటర్ శ్రవణ్తో కలిసి మేయర్ సఫిల్గూడ లేక్ పార్కును పరిశీలించారు. ఈ పర్యటనకు హాజరు కానీ డీస
గ్రేటర్లో ప్రతి పది వేల మంది జనాభాకు ఒక సమీకృత మార్కెట్ ఉండాలన్న లక్ష్యానికి జీహెచ్ఎంసీ అధికారులు తూట్లు పొడిచారు. కొత్తవి కాదు కదా..పురోగతిలో ఉన్న పనులను సైతం అటకెక్కించారు.
జీహెచ్ఎంసీ స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. 15 మంది సభ్యులతో స్టాండింగ్ కమిటీ ఏర్పడగా.. గత నెల 4న ఎర్రగడ్డ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ షాహీన్ బేగం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఈ ఎ�
నగరంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పబ్లిక్ టాయిలెట్లన్నంటినీ వినియోగంలోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులకు సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఔట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల పనివేళల్లో మార్పులు చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
జీహెచ్ఎంసీలో వందకు వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత నగరంగా సాధించాలనే లక్ష్యానికి అధికారులు నీళ్లొదిలారు. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత (ఓడీఎస్ ప్లస్ ప్లస్) నగరంగా హైదరాబాద్కు జాతీయ స్థాయిలో గుర్తింప