ఇసుంట రమ్మంటె ఇల్లంత నాదే అన్నడట! అనేది పాత సామెత. కానీ ఇక్కడ ఇసుంట రమ్మన్న వాళ్లే ఈ ఇల్లంత నీదేనని రాసిస్తుండటం కొత్త ట్రెండు. ప్రస్తుతం కేబీఆర్ పార్కు ప్రాంగణంలో నవ నిర్మాణ్ సంస్థ పట్ల ఘనత వహించిన గ్ర�
జీహెచ్ఎంసీలో మీడియాపై ఆంక్షల కత్తి విధించేందుకు రంగం సిద్ధమైంది. ఎమర్జెన్సీ తరహా పాలనను తలపించే రీతిలో వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. గురువారం మేయర్ గద్వాల్ విజయల�
జీహెచ్ఎంసీ పరిపాలన పరమైన అంశాల్లో మార్పులు చేశారు. ఉద్యోగుల రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్, పింఛన్ వంటి అంశాల్లో కమిషనర్కు ఉన్న అధికారాలను (అడ్మిన్), అడిషనల్ కమిషనర్ (ఫైనాన్స్)కు బదలాయించారు.
అనధికారిక నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకున్నది. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ -455ఏ ప్రకారం తమ ఇంటిని క్రమబద్ధ్దీకరించాలంటూ దరఖాస్తులు చేసుకుంటున్న వారీ సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది.
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఇలంబర్తిల మధ్య అంతర్గత కోల్డ్వార్ కొనసాగుతున్నది. హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్కు కమిషనర్పై మేయర్ ఇటీవల ఫిర్యాదు చేయడమే ఇ�
జీహెచ్ఎంసీ 2025-26 ముసాయిదా బడ్జెట్ ఖరారు మరింత ఆలస్యం కానుంది. అక్టోబరులోనే బడ్జెట్ ప్రతిపాదనను ఆమోదం పొందాల్సి ఉన్నప్పటికీ నేటికీ ప్రతిపాదన కసరత్తు దశలోనే ఉంది. మొదటి వారంలో అన్ని శాఖల ముఖ్య అధికారుల న
జీహెచ్ఎంసీలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న దరిమిలా..కార్పొరేటర్లు స్టడీ టూర్లకు సిద్ధం కావడం విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఖజానాలో నిధుల్లేక నెలవారీగా సిబ్బంది జీతాల చెల్లింపులకే కనాకష్టంగా మారిన
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో ఉత్కంఠ వీడింది. ఎన్నిక లేకుండా ఏకగ్రీవంతో ముగిసింది. ఏడాది కాల పరిమితితో మొత్తం 15 సభ్యుల ఎన్నికకు మొత్తం 19 నామినేషన్లు దాఖలు చేయగా, ఇందులో బీఆర్ఎస్ నుంచి 10, ఎంఐఎం న
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల దరఖాస్తు ప్రక్రియ మంగళవారం ముగిసింది. ఈ నెల 20 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కాగా, చివరి రోజు తొమ్మిది నామినేషన్లు దాఖలు అయ్యాయి.
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారం ప్రారంభం అయింది. తొలి రోజు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు తొమ్మిది మంది నామినేషన్ దాఖలు చేశారు.