కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బల్కంపేట ఎల్లమ్మ (Balkampet Yellamma) అమ్మవారి కల్యాణోత్సవం కన్నువలపండువగా జరిగింది. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు. 11.34 నిమిషాలకు ముఖ నక్షత్రయుక
సింగపూర్లో 2024 జూన్ 2 నుంచి 4 వరకు జరగనున్న 9వ ప్రపంచ నగరాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాల్సిందిగా సింగపూర్ కౌన్సిల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ హైదరాబాద్ నగర గద్వాల్ విజయలక్ష్మిని కలిసి ఆహ్వానించారు.
వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ)తోనే ఈ ఏడాది నగరంలోని అనేక ప్రాంతాల్లో ముంపు సమస్య లేకుండా ఉన్నదని, భారీ వర్షాలు కురిసినప్పటికీ నాలాల అభివృద్ధితో అనేక కాలనీల ప్రజలు నిశ్చింతగా ఉన్న�
గ్రేటర్ హైదరాబాద్లో 23 చోట్ల బహుళ వినియోగ మరుగుదొడ్లు అందుబాటులోకి రానున్నాయి. సీఎస్ఆర్ పద్ధతిలో 14 సంవత్సరాల కాల వ్యవధితో మల్టీపర్పస్ పబ్లిక్ ఫ్రెష్ రూమ్స్ (టాయిలెట్లు) ఏర్పాటుకు స్టాండింగ్ కమ�
భారీ ఎత్తున ఫ్రీడం ర్యాలీలు పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు గోల్కొండలో పంద్రాగస్టు రిహార్సల్స్ హైదరాబాద్/ సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శ�
సమీక్షలో అధికారులకు మేయర్ ఆదేశాలు సిటీబ్యూరో, జనవరి 27(నమస్తే తెలంగాణ): ఖైరతాబాద్ జోన్లోని లంగర్ హౌస్ చెరువు క్లీనింగ్, బ్యూటిఫికేషన్ పనులను చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు వ�
బంజారాహిల్స్ : అపార్ట్మెంట్కు సంబంధించిన కామన్ ఏరియాలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన షటర్లను జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ సిబ్బంది కూల్చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-10 లోని అనితా ఎన్క్ల
బీజేపీ అధిష్టానంపై రగిలిపోతున్న కార్పొరేటర్లు ఏడాది దాటినా ఫ్లోర్లీడర్ ఎంపిక ఊసెత్తని బీజేపీ అధిష్ఠానం అంతర్గత అసంతృప్తితోనే విధ్వంస కాండగా మారిన నిరసన వర్గాలుగా చీలిపోయి, పోటీపడి మరీ రణరంగం సృష్ట�
బంజారాహిల్స్ : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో విధ్వంసం సృష్టించిన బీజేపీ కార్పొరేటర్ల మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, సోమాజిగూడ కార్పొరేటర్ వనం
హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. శాంతి దూత మహారాజ అగ్రసేన్ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లో తెలంగాణ అగర్వాల్ సమాజ్ ఆ�
మెహిదీపట్నం : తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో 100 శాతం వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి చేపట్టిన ఇంటింటి వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ
మేయర్ విజయలక్ష్మి | జీహెచ్ఎంసీ పరిధిలో 18 ఏండ్లు నిండిన వారందరికి కోవిడ్ టీకాలు వేయించాలని లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయల
నగరంలో యాంటీ లార్వా ఆపరేషన్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రతి ఆదివారం 10గంటలకు పది నిమిషాల కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్బంజారాహిల్స్లోని నివాసంలో చెత్తాచెదారం, నీటి నిల్వల తొలగింపుబంజారాహిల్స్